Category తెలంగాణ

ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అధికారంపైనే తాపత్రయం ిఅసెంబ్లీలో వారు వ్యహరించిన తీరే దీనికి నిదర్శనరిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ప్రజాప్రభుత్వంలోనే పౌరులకు భావస్వేచ్ఛ

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకున్న నాటి యూపీఏ చైర్పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా కేంద్ర హోం మంత్రి…

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..

తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం • ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు •తెలంగాణలో గత పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం. •కన్నతల్లి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం •తెలంగాణ కవులు, రచయితలకు  సముచిత గౌరవం •త్వరలో 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు పురస్కారం •తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌,…

‌విజయవంతంగా ప్రజా విజయోత్సవాలు

సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 09:‌ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని…

రోడ్డుపైనే ఆగిన రాజధాని డీలక్స్ బస్సు 

Rajdhani Deluxe bus

ఎస్సై వెంకట్ ప్రజల సహాయంతో పక్కకు నెట్టిన వైనం ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 09 జెడ్ 8082 నెంబర్ గల రాజధాని డీలక్స్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఆమనగల్లు చేరుకోగానే బస్టాండ్ సమీపంలో చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. బస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు…

కళ్లు చెదిరేలా ఎయిర్‌ ‌షో..

ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్‌ జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం  జరిగిన ఎయిర్‌ ‌షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్‌ అజయ్‌ ‌దాశరథి…

సవాళ్లను ఎదుర్కోవడంలో భారత వాయుసేన దిట్ట

సరిహద్దుల్లో వాయుసేన సేవలు అనిర్వచనీయం ప్రజాపాలన విజయోత్సవాల్లో వాయుసేన ప్రదర్శన అద్భుత ఘట్టం భారతవాయుసేన, సూర్యకిరణ్‌ ‌బృందం సేవలు స్ఫూర్తి దాయకం ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం వైమానిక ప్రదర్శన మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో ఏరోబాటిక్‌ ‌టీం కెప్టెన్‌ ‌సూర్యకిరణ్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారథి భేటి కెప్టెన్‌గా తన…

ఈ ‌శతాబ్దానికి కేసిఆర్‌ ఒక్కడే తుగ్లక్‌

ఎ‌ర్రవెల్లిని రాజధానిగా,  ఫాంహౌస్‌ను సెక్రటేరియట్‌గా మార్చారు •పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడా దోపిడీ •ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రెవెన్యూ చట్టం •రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైద్రాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ధరణి పోర్టల్‌ ‌ప్రక్షాళనకు చర్యలు చేపడుతూనే, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు…

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు…