Category తెలంగాణ

అనేక ఆటుపోట్ల మధ్య కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి

 (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) అనేక ఆటుపోట్లమధ్య కాంగ్రెస్‌ ఏడాదిపాలనను పూర్తిచేసుకుంది. ఈ ఏడాదిలో స్వీయ, ప్రతిపక్షపార్టీల సహాయనిరాకరణ, అసమ్మతి సెగలు, నిరసనలు, సవాళ్ళు, ఛార్జిషీట్లనెన్నిటినో ఈ ప్రభుత్వం ఎదుర్కుని ధైర్యంగా నిలబడిరది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతిపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించాల్సి…

ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్‌ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్‌  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌7: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…

మీ పోరాటానికి అండగా ఉంటాం

ప్రభుత్వం వేధింపులను మానుకోవాలి బాధితుల డిమాండ్లను పరిష్కరించాలి లగచర్ల బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తుతాం భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌7: వికారాబాద్‌ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

చరిత్ర పేజీలో నల్లగొండ జిల్లా పేరు రెపరెపలాడుతుంది

నల్లగొండలో అడుగు పెడితే ఆనాటి సాయుధపోరాటమే గుర్తుకు వస్తుంది.  యాదాద్రి ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి  నల్లగొండలో నూతన మెడికల్‌ కాలేజీ భవనం ప్రారంభం   బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కెనాల్‌ ప్రారంభం   పలు అభివృద్ధి పథకాలు, శంఖుస్ధాపనలు చేసిన సీఎం  ఏడాది ప్రజాపాలన విజయవంతం   మిగిలిన…

నెక్లస్ రోడ్ లో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్

Food stalls set up on Necklace Road by the Speaker of the State Legislature Gaddam Prasad Kumar

 హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : ప్రజాపాలన – విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Telangana thalli statue తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కు బి ఆర్ ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్07: రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత,బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ర్ట బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.  కేసీఆర్ ను ఆహ్వానించడానికి…

prajapalana vijayostavalu ముమ్మరంగా సాగుతున్న విజయోత్సవాల ఏర్పాట్లు

prajapalana vijayotsavalu at necklace road

నెక్లెస్ రోడ్ లో బిర్యాని, చాట్, ఐస్ క్రీం, తెలంగాణా, నార్తన్ తదితర వెరైటీ ఫుడ్ స్టాళ్ళ ఏర్పాటు సాయంత్రం నగర వాసులను అలరించనున్న వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పి.వి .నర్సింహ రావు మార్గ్ లో నరగంలోని ప్రముఖ హుటల్స్ పుడ్ స్టాళ్లను నేటి నుండి 9 తేది వరకు…

విపత్తుల వేళ భరోసాగా ఎస్‌డిఆర్‌ఎఫ్‌

దనిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌.. దశాంతిభద్రతను విఘాతం కలిగించే కుట్రలను సాగనివ్వం.. :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వొచ్చినా ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌ ని ఏర్పాటు చేసి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ వ్యవస్థను బలోపేతం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి…

తెలంగాణ ట్రాన్స్‌కో కు ప్రతిష్టాత్మక ‘‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు’’

•అభినదించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో తెలంగాణ స్టేట్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌ (‌టిజీ ట్రాన్స్‌కో) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ‘‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2024’’ గెలుచుకుంది. ఈ అవార్డును నేషనల్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌ (‌గ్రిడ్‌ ఇం‌డియా),  ఫోరమ్‌ ఆఫ్‌ ‌లోడ్‌…