Category తెలంగాణ

దద్దరిల్లిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభ

BC Rajakeeya Yuddabheri

వాటా కోసం హనుమకొండలో గర్జించిన బీసీలు పాల్గొన్న జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు హనుమకొండ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానములో ఆదివారం జరిగిన బీసీ రాజకీయ యుద్దభేరి (BC Rajakeeya Yuddabheri) సభ దద్దరిల్లింది. వందకు పైగా గల బీసీ కులాలు తీన్మార్ మల్లన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు…

తెలంగాణ‌ను నిర్ల‌క్ష్యం చేసిన కేంద్రం

సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులేవి? ఇది స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టింద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు  విమ‌ర్శించారు.…

వివిధ శాఖలకు కేటాయింపులు ఇవీ

రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికాం రూ. 95,298 కోట్లు, విద్యుత్‌ రూ. 81,174 కోట్లు, వాణిజ్య,…

కేంద్ర బడ్జెట్‌ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌

పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా బడ్జెట్‌ 2025పై  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర బడ్జెట్‌ కూర్పు అద్బుతంగా ఉందని,…

కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణకు తీరని అన్యాయం

ప్రతి బడ్జెట్‌ ‌లోనూ ఇదే ధోరణి  ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌ ‌డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

కుల, మత ప్రాంతాలకు అతీతుడు గద్దర్

ఆయ‌న ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి గద్ద‌ర్‌ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు..  అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం..   హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం భ‌ట్టి…

వారం రోజులుగా తల్లి శవంతో ఇంట్లోనే కూతుళ్లు

అంత్యక్రియలకు డబ్బులు లేక ..ఎవరికీ చెప్పలేదన్న వాదన తల్లి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లారని మరో కథనం విషయం తెలుసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అకస్మాత్తుగా తల్లి మరణం.. ఆమె ఇద్దరు కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో  నాలుగు రోజులుగా ఉండిపోయారు కుమార్తెలు. ఈ హృదయవిదారక…

సోనియా వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారు

బీజేపీవి దిగ‌జారుడు రాజ‌కీయాలకు ఇది నిద‌ర్శ‌నం కృత్తిమ వివాదాలు సృష్టించ‌డం బిజెపి  నైజం రాష్ట్ర‌ప‌తితో అన్ని అవాస్త‌వాల‌నే చెప్పించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క‌ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ వ‌క్రీక‌రిస్తోంద‌ని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీత‌క్క మండిప‌డ్డారు. అస‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు లేనిపోని…