Category తెలంగాణ

రాష్ట్రంలో గులియన్‌ ‌బారే సిండ్రోమ్‌ ‌క‌ల‌క‌లం

హైద‌రాబాద్‌లో తొలి కేసు న‌మోదు బాధితురాలికి వెంటిలెట‌ర్‌పై ఉంచి చికిత్స‌ దేశంలో గులియన్‌ ‌బారే సిండ్రోమ్‌ ‌కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులు పెరుగుతుండడం భయాందోళనలను రేకెత్తిస్తోంది రాష్ట్రంలో తొలి గులియన్‌ ‌బారే సిండ్రోమ్‌(‌జీబీఎస్‌) ‌కేసు నమోదైంది. హైదరాబాద్‌లో జీబీఎస్‌ ‌కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్‌ ‌లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌ ‌కిమ్స్  హాస్పిట‌ల్…

ఉస్మానియాకు మహర్దశ..

గోషామ‌హ‌ల్‌లో  కొత్త హాస్పిటల్ నిర్మాణానికి  సీఎం రేవంత్‌ శంకుస్థాపన అంతర్జాతీయ సొబగులు.. అధునాతన హంగులు 26.3 ఎకరాల్లో రూ. 2400 కోట్లతో 14 అంతస్తుల్లో కొత్త భ‌వంతులు నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్‌కి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి  శంకుస్థాపన చేశారు. గోషామహల్‌ ‌స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం సీఎం భూమి పూజ చేశారు.…

ప్రపంచంతో పోటీ ప‌డేలా యంగ్ ఇండియా స్కూల్స్

విద్య, ఆరోగ్యంపై ప్రజా ప్రభుత్వం దృష్టి మహిళల అభివృద్దికి భారీగా నిధుల కేటాయింపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింద‌ని,  ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధమ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా…

వైద్య విద్యకు ఉస్మానియా ఓ బ్రాండ్‌

 ఇక్కడి డాక్టర్లకు ప్రపంచవ్యాప్త  గుర్తింపు    అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త దవాఖాన నిర్మిస్తున్నాం..   వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ  వైద్య విద్యకు ఉస్మానియా మెడికల్ కాలేజీ ఓ బ్రాండ్ గా నిలిచిందని, ఇక్కడి డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పిట‌ల్‌ నూతన భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి…

త్వర‌లో  జిల్లా కేంద్రాల్లో  స్కిల్ సెంటర్లు

తెలంగాణను “స్కిల్స్ కేపిట‌ల్ ఆఫ్ ది గ్లోబ్”గా మార్చ‌డ‌మే ల‌క్ష్యం ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు తెలంగాణను “స్కిల్స్ కేపిట‌ల్ ఆఫ్ ది గ్లోబ్” గా తీర్చి దిద్దేందుకు జిల్లాల‌వారీగా ప్ర‌త్యేక నైపుణ్య‌ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధ‌ర్ బాబు వెల్ల‌డించారు. శుక్ర‌వారం జూబ్లీహిల్స్ లో “డార్క్ మేట‌ర్ టెక్నాల‌జీస్” పేరిట…

విద్యా ప్రమాణాల పెంపున‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు

11వేల ఉపాధ్యాయ పోస్టులను భ‌ర్తీ చేశాం.. నిర్వీర్యమైన‌ యూనివ‌ర్సిటీల బ‌లోపేతానికి చ‌ర్యలు యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొస్తున్నాం.. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్ర‌భుత్వ పాఠ‌శాల 150వ వార్షికోత్స‌వంలో సీఎం రేవంత్‌ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌ని సీఎం…

ఫామ్ హౌస్‌లోనే మాట్లాడతారా?.. లేక అసెంబ్లీకి వొచ్చేదుందా?

ప్ర‌తిప‌క్ష నేత అంటే ప్ర‌జ‌ల్లో ఉండాలి.. ఉనికి కోస‌మే తుపాకీ రాముడిలా, పిట్ట‌ల దొర మాట‌లు కేసీఆర్ వ్యాఖ్యలపై  ఘాటుగా స్పందించిన మంత్రి పొంగులేటి అసెంబ్లీ ఎన్నిక‌లు అయిన‌ప్ప‌టి నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదని,  ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాల‌ని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని  రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి…

కెసీఆర్ ఒక‌ కాలం చెల్లిన వెయ్యి నోటు..

CM Revanth Reddy

చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి.. ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో.. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఫాంహౌస్‌కు వొచ్చిన‌వారికి సోది చెప్పుడు కాదు..దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై  కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్‌  కౌంటర్ ఇచ్చారు. రంగారెడ్డి…

నేను కొడితే మామూలుగా ఉండదు..

కొంతకాలంగా గంభీరంగా ఓపికతో చూస్తున్నా… సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఏమయ్యాయి? కాంగ్రెస్‌ ‌పాలనలో అంతా అసంతృప్తే, అన్ని వర్గాలను ముంచారు.. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడదాం… కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై గర్జించిన కేసీఆర్‌   ‘ఇన్ని రోజులు గంభీరంగా మౌనంగా ఉన్నాను. ఓపిక పట్టుకుని చూస్తున్నా…నేను కొడితే మామూలుగా ఉండదు.. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు’ అని మాజీ…