Category తెలంగాణ

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

Minister Uttam Kumar Reddy

నీటిపారుదల రంగానికి పెద్దపీట రూ.23,373 కోట్లతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం సంక్షేమ రంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యం

మూడోసారి బడ్జెట్‌ ‌ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించింది పాదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క  తెలంగాణ శాసనసభలో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ……

రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు, వ్యవసాయ శాఖకు 24.35కోట్లు విద్య, వైద్య రంగాలకు గతేడాది కన్నా పెంపు ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు నిధుల…

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా నందకుమార్ రెడ్డి

Kaloji Health University

వరంగల్ లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Kaloji Health University ) ఉపకులపతిగా డాక్టర్ పివి నందకుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి దవాఖాన సూపరింటెండెట్  గా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ నందకుమార్ రెడ్డిని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ…

దోపిడీలో బీఆర్ఎస్ ని మించిన కాంగ్రెస్

6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే… అంతా డొల్ల అని తేలిపోయిందని కేంద హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…

మల్లు స్వరాజ్యం పోరాటాలతోనే స్ఫూర్తి పొందాను..

Minister Seethakka

ఆమె విగ్రహ ఏర్పాట్లు నా వంతు పాత్ర పోషిస్తా.. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : మల్లు స్వరాజ్యం పోరాటాల నుంచి తానును స్ఫూర్తి పొందానని, మల్లు స్వరాజ్యం తరహాలోని నేను అడవి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టానని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు.…

ఉస్మానియా యూనివర్సిటీపై నిర్బంధం సరికాదు..

Professer Haragopal

ఉస్మానియా రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తుర్వు రద్దు చేయాలి. నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పోరాడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ ప్రగతికి ఎంతగా దోహదం చేస్తున్నాయో అలాగే ప్రగతి నిరోధక విధానాలను నిలువరించడానికి కూడా…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్

Minister Ponguleti Srinivas Reddy

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టౌన్ , ప్రజాతంత్ర, మార్చి 19 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు…ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy )…

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…