దిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసిందెవరు?

బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే కరప్షన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శాసనమండలిలో కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు దిఢిల్లీ వ్యాపారాలు తెలియవు.…








