Category తెలంగాణ

మేం చెట్లను నరలేదు.. జంతువులను చంపలేదు..

తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు భట్టి, శ్రీధర్‌ ‌బాబు తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ…

అంబేడ్కర్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాం..

ఆయన గౌరవార్థం బిజెపి ఆధ్వర్యంలో పంచతీర్థాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ కు వేధింపులు తన జీవితాంతం కాంగ్రెస్ తోనే పోరాటం చేశారు. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళుతోందని కేంద్ర మంత్రి, బిజెపి…

నేడు భూ భార‌తి చట్టం, పోర్ట‌ల్ జాతికి అంకితం

రాష్ట్రంలో 3 పైల‌ట్ మండ‌లాల ఎంపిక‌ జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు భూభారతి రిఫ‌రెండం వొచ్చేనెల మొద‌టివారం గ్రామ‌ప‌రిపాల‌నాధికారులు ధ‌ర‌ణి పేరిట కొల్ల‌గొట్టిన భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌ రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : రాష్ట్రంలో అంద‌రి భూములకు భద్ర‌త క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా…

నెరవేరిన దశాబ్దాల స్వప్నం

నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు అంతా సిద్దం అంబేద్కర్ జయంతి నాడు జీఓ విడుదల క్యాబినెట్ సబ్-కమిటీ తుది ఆమోదం.. సమావేశంలో పాల్గొన్న వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ దశాబ్దాల నాటి ఎస్సీ సబ్ కమిటీ డిమాండ్‌ను నెరవేర్చిన కాంగ్రెస్ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,…

ఇక కొత్త రెవెన్యూ చట్టం

ధరణి స్థానంలో వొచ్చిన నూతన పోర్టల్‌ చిక్కులు లేకుండా రూపకల్పన సందేహాల పరిష్కారానికి భూమిత్ర చాట్‌బాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: తెలంగాణ కొత్త భూచట్టం రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ‘భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా… గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ…

శాంతి చర్చలకు మేం సిద్ధం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మావోయిస్టు పార్టీ చర్చల కోసం కమిటీ ఏర్పాటు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి…

దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్

హక్కుల కోసం ఆయన  చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శం అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.…

అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి.

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఇందిర‌మ్మ క‌మిటీల అనుమ‌తితోనే ల‌బ్ధిదారుల ఎంపిక‌ అర్హుల జాబితాను అధికారులు త‌నిఖీ చేయాలి ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : అత్యంత నిరుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం…

14న ‘భూ భార‌తి’కి శ్రీకారం..

పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…