Category తెలంగాణ

మధిర మున్సిప‌ల్‌ చైర్‌పర్సన్‌గా సుజాత ఎన్నిక

– వైస్ చైర్మన్‌గా ధని కుమార్ – పురపాలక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం – ఎక్స్ అఫీషియో ఓటు వేసి డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్…

రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

– భక్తులతో ముచ్చటించిన ఇన్‌చార్జి కలెక్టర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే క్యూలైన్లు నిండిపోగా భక్తులు బారులు తీరారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ త‌దిత‌ర ప్ర‌ముఖులు రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ భక్తుల వద్దకు వెళ్లి…

రెండు కార్పొరేషన్లలోనూ బీజేపీకి మెజారిటీ లేదు

– మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో బీజేపీ¾కి మెజారిటి లేదని, అయినప్పటికీ విజయం సాధించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీసీ సంక్షేమ, రవాణ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలోని భీమేశ్వరస్వామిని దర్శించుకున్న…

జనారణ్యంగా ఏడుపాయల

– భక్తులతో కిక్కిరిసిన వనదుర్గమాత ఆలయం – కన్నులపండువగా మహా శివరాత్రి జాతర – పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్ దంపతులు మెదక్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏడుపాయల గుట్టలు శివనామ స్మరణలతో మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి,…

మున్సిపల్ అధ్యక్ష ప‌ద‌వికి పోటా పోటీ

– ఖమ్మం, భద్రాద్రి జిల్లాల  చైర్మన్ రేస్‌లో ఆశావాహులు – క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాల్టీలకు ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నగరపాలక సంస్థతోపాటు ఏడు మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మ‌న్ పదవుల కోసం పోటాపోటి నెల‌కొంది. ఆశావహులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ,…

పదవులు ‘తోకలు’ మాత్రమే 

– సమష్టి నిర్ణయాలతో మధిర పట్టణ అభివృద్ధి – చైర్మన్ ఎంపికపై మంత్రి సురేఖ ప్రకటన చేస్తారు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని వారి కష్టసుఖాల్లో తోడుండే వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

సీఎం, మంత్రుల పేరిట డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

– మృత్యుంజయ స్వామి సన్నిధిలో అర్చన మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఖమ్మం జిల్లాలోని మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని…

ఎన్‌హెచ్ 167 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న ఎన్‌హెచ్-167 రహదారిని నాలుగు లేన్లకు విస్తరించడానికి ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ’ఎక్స‘లో తెలిపారు. ఈ…

బంజారా భవన్‌లో రేపు సేవాలాల్ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గిరిజన…