Category తెలంగాణ

క్షీణిస్తున్న ఆత్మీయ అనుబంధాలు

– కుటుంబ విలువల పతనంతో అశాంతి – మంత్రి జూపల్లి ఆవేదన వనపర్తి,  ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: సమాజంలో పెరుగుతున్న అంతరాలు, కు టుంబ బంధాల క్షీణతపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నదగడ గ్రామంలో గ్రామస్తుల sqrt(5) ముచ్చటించారు. ఆధునిక యుగం లో మనిషి నింగిలోకి…

ఆరు గ్యారెంటీలపై నిలదీయండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్1: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముందుగా ఆరు…

ఓటర్ మ్యాపింగ్ వేగవంతంగా చేపట్టాలి

– జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలనీ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యసాధనకు బిఎల్ఓ సూపర్వైజర్లు, సూపర్వైజర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అప్పగించిన విధులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్…

భూకంప ప్ర‌మాదాల‌పై ఆందోళ‌న‌

– వ‌రంగ‌ల్ జిల్లాలో ఆధునిక వ్య‌వ‌స్థ‌లు అవ‌స‌రం – విప‌త్తు నిర్వ‌హ‌ణకు తీసుకున్న చ‌ర్య‌లేమిటి – పార్ల‌మెంట్‌లో ఎంపీ కావ్య ప్ర‌స్తావ‌న‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: వరంగల్ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి నేపథ్యంలో భూకంప సంబంధిత ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం…

గ‌ల్ఫ్ కార్మికుడికి న‌ష్ట‌ప‌రిహారం కోసం విన‌తి

– ప్ర‌జావాణిలో సానుకూల స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: గ‌ల్ఫ్ లో ప‌నిచేస్తున్న ఒక కార్మికుడు అప‌స్మార‌క స్థితిలో ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌ర‌ణించ‌డంతో న‌ష్ట‌ప‌రిహారం అంద‌క ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ప్రభుత్వం జి.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. అయితే ఈ కేసులో…

రేపు నగరంలో హనుమాన్‌ ‌శోభాయాత్ర

– 3వేల మంది పోలీసుల‌తో బందోబస్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: ‌నగరంలో నిర్వ‌హించ‌నున్న‌ హనుమత్‌ ‌జయంతికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గురువారం హనుమాన్‌ ‌శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో…

నీటి సమస్య లేకుండా పటిష్ట చ‌ర్య‌లు

– రోజూ నివేదికలు సమీక్షిస్తూ మంత్రి సీతక్క పర్యవేక్షణ – ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్‌’ ప్రారంభం – చేతి పంపుల మరమ్మతులు చేస్తున్న ‘భగీరథ’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర చర్యలు చేపడుతోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు…

మంత్రి పొంగులేటిని సీఐడి ప్ర‌శ్నించ‌గ‌ల‌దా?

– ఆ విచారణలో తేలేదేమీ ఉండదు – కడియం ఏ పార్టీలో ఉన్నారో తెలపాలన్నాం – వీటి గురించి మాట్లాడితే కేసులతో వేధింపులా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ స్కామ్‌ను తమ పార్టీ నేత హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో బయటపెట్టారని,…