Category తెలంగాణ

బోడుప్పల్‌లో భూపోరాటానికి దిగిన కవిత

– అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ ‌చేశారు. గురువారం ఉప్పల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో భూ పోరాటానికి టీఆర్‌ఎస్‌ ‌సిద్ధమైంది. ఇందులో భాగంగా బోడుప్పల్‌ ‌చేరుకుని భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీఆర్‌ఎస్‌…

గోదావరి పుష్కరాలకు ఘ‌న ఏర్పాట్లు

– ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ధర్మపురిలోని పుష్కర ఘాట్లను మంత్రి…

కేంద్ర మంత్రి బండికి ఊరట

– హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కేసు కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30:‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్‌ఎస్‌…

శ్యాంప్రసాద్ లాల్, ర‌వించంద‌ర్‌ల‌కు ఆహ్వానం

– ‘ఆటా’ ఏటీఏ యువ‌జ‌న స‌ద‌స్సుకు.. బాల్టిమోర్ (యుఎస్ ఏ), జూన్ 30:  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తరపున, జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ , మేరీలాండ్‌లో జరగనున్న 19వ ఏటీఏ మహాసభ యువజన సదస్సుకు జి.వి.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, శ్యామ్ ప్రసాద్…

తెలంగాణపై బీజేపీకి కక్ష

– ఎరువుల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని బీసీ, ర‌వాణా శాఖ‌ల‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని అన్నారు.…

గిరిజనులను ఆదుకున్నది బీజేపీయే

– వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే – గిరిజన నాయకుల సమావేశంలో రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్…

సాంస్కృతిక మార్పిడితోి పెట్టుబడులకు ఊతం

– పర్యాటక రంగాన్ని ఫ్రెంచ్ పర్యాటకులకు చేరువ చేద్దాం – పర్యాటక మంత్రి జూపల్లి, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ లామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉందని, హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతూనే తన సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫ్రాన్స్…

నిజాయతీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి

– డీజీపీ ఆనంద్ – డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: పోలీసు శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36మంది అధికారులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో సోమవారం పోస్టింగులు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ…

కొడంగల్‌లో 33వేల డూప్లికేట్‌ ‌ఓట్లు

– రేవంత్‌ ‌గెలిచింది ఆ ఓట్లతోనే – టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత  హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌దేశంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్‌’ ‌జరిగిందని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్‌ ‌నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని, ఈ విషయంపై…