Category తెలంగాణ

కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ బాధ్యుడు

– అవినీతిని పట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలం – కవితకు ప్రజాదరణ ఉంటే ఆదరిస్తారు – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 28: కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్ర‌ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో…

ఇంధన కొరత లేకుండా ప‌టిష్ట‌ చర్యలు

– అంతర్గత ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నాం – మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

సచివాలయంలో ‘ఎర్త్ అవర్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నిర్వహించిన ‘ఎర్త్ అవర్’లో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు. అదేవిధంగా సచివాలయం ప్రధాన భవనంతోపాటు, సచివాలయంలోని వివిధ కార్యాలయ భవనాలు, హాళ్లలోనూ విద్యుద్దీపాలను ఆర్పివేశారు. గివ్ యాన్ అవర్…

భట్టి ‘పీపుల్స్‌మార్చ్’కు మూడేళ్లు

– 6న పిప్పిరిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత శాసనసభ ఎన్నికల ముందు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బోథ్ నియోజకవర్గం పిప్పిరిలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ…

బీఆర్‌ఎస్‌ ఆడే పోటీలను నిర్వహించలేం

– మత్తు వదిలించుకోవడానికే మైదానానికి రమ్మన్నాం – వారు ఆడలేమంటే వారి ఆటలు పెట్టలేం కదా – క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదన్న కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై వాకిటి కౌంటర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనబోమంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి…

ఫుడ్ సెక్యూరిటీ ఉన్నా న్యూట్రిషన్ ఫుడ్ లేదు

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన – అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ‘తొలి ముద్ద’ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవానికి ఒక మంచి నేపథ్యం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం…

సమన్వయంతో భద్రాద్రి వేడుకలు విజయవంతం

– జిల్లా యంత్రాంగానికి దేవాదాయ శాఖ కమిషనర్ అభినందన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచలంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని దేవాదాయ శాఖ కమిషనర్ హ‌నుమంత‌రావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులను సమర్థవంతంగా…

పంచాయతీ పద్దులకు ఏకగ్రీవ ఆమోదం

– సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానాలు – బీజేపీ, బీఆర్ఎస్‌లకు చురకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: రాష్ట్ర శాసనసభలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల బడ్జెట్ పద్దులు విస్తృత చర్చ అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, అమలు విధానం, నిధుల వినియోగం వంటి…

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు షురూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: మొయినాబాద్ చిలుకూరు బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్చారణతో…