Category తెలంగాణ

గ‌తంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్ ఇవ్వాలి

– వేం న‌రేంద‌ర్‌రెడ్డికి ప్ర‌యాణికుల సంఘం విన‌తి కేస‌ముద్రం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24: ప్రస్తుతం కేసముద్రం రైల్వే స్టేషన్‌లో 19 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయ‌ని, దీనివల్ల వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్ర‌యాణికుల సంఘం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్‌కు ముందు కేస‌ముద్రంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్…

డ్రగ్స్ నిషేధానికి ప్రతి వారూ నడుం బిగించాలి

– ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 24 : డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే నిర్వహిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ‘నశా ముక్త భారత’ కింద ఈ ఏడాది కూడా ర్యాలీ చేపడుతున్నామన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం…

దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

– ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’లో వక్తల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, అభివృద్ధి చెందిన áదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’ హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం…

ప్రతీ తెలుగు ఇంట్లో అమెరికా ఒక భాగమైంది

– ఐటీ నుంచి ఏఐ, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ-యుఎస్ అడుగులు – నగర వారసత్వ సంపద పరిరక్షణలో అమెరికా సహకారం అభినందనీయం – అమెరికా ‘ఫ్రీడమ్ 250’ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్‌మెంట్ సెంటర్ ఇస్తే.. మేము మీకు ప్రపంచాన్ని…

నిబద్ధతకు నిదర్శనం శ్యామాప్రసాద్ ముఖర్జీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగం, ధైర్యం రాజీ లేని నిబద్ధతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు, మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా…

ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు

– ట్రాఫిక్ శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌తో సైబరాబాద్ సీపీ  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ (ఐపీఎస్) మంగళవారం సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారం రోజులపాటు…

కాంగ్రెస్‌ ‌హామీలపై హరీష్‌ ‌రావు ఫైర్‌

– ‌రైతుబంధు, రుణ మాఫీపై విమర్శలు – కేసీఆర్‌ ‌పాలనను గుర్తు చేసిన హరీష్‌ – ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ’రైతు క్షమాపణ సభ’  భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర, జూన్‌ 23 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని  బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత…

నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకే..

– విత్తన మేళాను ప్రారంభించిన మంత్రులు తుమ్మ‌ల‌, ఉత్త‌మ్‌ – ఈనెల 30వర‌కు నిర్వ‌హ‌ణ‌ – స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రైతుల‌కు మంత్రుల పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం’…

కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో రాష్ట్ర మంత్రుల భేటీ

– గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ‌నిర్మాణంపై తుమ్మల విజ్ఞప్తి న్యూదిల్లీ, జూన్‌ 23: ‌కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్‌ ‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ‌నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌ ‌ఫీల్డ్…