Category తెలంగాణ

గ్రామ సభలు ప్రజల స్వరం ప్రతిబింబించే వేదికలు

– 2నుంచి వాటి నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయండి – జిల్లాల అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను…

కాగ్ నివేదికతో కళ్లు తెరవండి

– కాంగ్రెస్ పాలనలో గాడితప్పిన ఆర్థిక క్రమశిక్షణ – ప్రభుత్వాన్ని కడిగి పారేసిన కాగ్ – అవాస్తవిక బడ్జెట్ అన్నది సుస్పష్టం – అప్పులు తెచ్చినా ఆస్తులు పెంచలేదు – రాష్ట్ర పరపతిని దెబ్బతీయొద్దు – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక…

 కేయూ బడ్జెట్.. రూ.331 కోట్లతోప్రతిపాదన

 కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 30 : కాకతీయ విశ్వవిద్యాలయం 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూ. 331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో 41 వ అకడమిక్ సెనెట్ సమావేశం లో…

ఉద్యకారులు లేకుంటే సీఎం, మంత్రులు ఉండేవారా?

– వారికిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – మండలిలో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి విజఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం…

కుటుంబ భూ సమస్యను రాజకీయం చేయడం తగదు

– మంత్రి పొంగులేటి, వారి కుటుంబానికి సంబంధం లేదు – కేటీఆర్, హరీష్ రావులు ఒకవైపే విని ఆరోపణలు చేయడం న్యాయమా? – మాకు చట్టబద్దంగా ఇచ్చిన భూమిలోనే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టామన్న సిద్ధార్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమి లో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ…

ఫార్మసిస్ట్/అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాjáYTమెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాjáYTమెంట్ బ్యూరో యూఈఐజీబీ-ఎంసీసీ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్‌ప్లస్…

సృజనాత్మకత మనిషి మనుగడకు మూలాధారం

– ‘మానేరు తీరం’ ఆవిష్కరణలో డాక్టర్ రఘురాం కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 30: ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా మనిషి మనుగడను సృజనాత్మకతే నిలబెడుతుందని ప్రముఖ వైద్యుడు దారం రఘురాం అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఆంగ్లంలోకి అనువదించిన మానేరు తీరం…

తాళ్ల పద్మావతి కాలేజీ డైరెక్టర్ చైతన్యకు డాక్టరేట్

హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 30: హన్మకొండ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(టీపీసీఈ), తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ బి.చైతన్యకు డాక్టరేట్ (పిహెచ్‌డి) ప్రకటించారు. విజయవాడలోని కేఎలఈఎఫ్‌లో ‘ఐసోక్సజోల్, థయాజోల్, థయాడియాజోల్, ఐసాటిన్, బెంజిమిడజోల్ డెరివేటివ్‌ల సంశ్లేషణ, జీవసంబంధ స్క్రీనింగ’ అంశంపై చైతన్య థీసిస్ సమర్పించారు. కేఎల్ విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర…

క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌మొబైల్‌ ‌వాహనాలు

– జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌పరీక్షల మొబైల్‌ ‌వాహన సేవలను మెదక్‌ ‌ప్రజలు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్‌ ‌శివప్రతాప్‌ ‌శుక్లా కోరారు. మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం భారత్‌ ‌డైనమిక్స్ ‌లిమిటెడ్‌ (‌బీడీఎల్‌) ‌సీఎస్‌ఆర్‌ ‌నిధులతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌…