Category తెలంగాణ

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

– అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుహైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ…

స్థానిక రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకెళ్లాలి

– హైకోర్టు తీర్పుతో రిజ‌ర్వేష‌న్ హ‌క్కుల‌కు ఇబ్బంది – బెవ‌రేజెస్‌ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ దేవీ ప్ర‌సాద్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ప్రశాంత్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రాంత స్థానిక రిజర్వేషన్ హక్కులను కాలరాసేదిగా ఉందని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మ‌న్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.…

తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యం

– 28నుంచి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన – తుంగభద్ర జలాలపై ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి – రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : క్షేత్రస్థాయి నుంచి బీజేపీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో పార్టీ అధికారం దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక…

మాతృశ్రీ కళాశాలలో ఉచిత నైపుణ్య శిక్షణ

– కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి హుజూరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26 :ఇటీవల ‘దోస్త్’  ద్వారా డిగ్రీ అడ్మిషన్లు మూడు విడతలలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను పూర్తయిన సందర్భంగా మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అధిక‌ సంఖ్య‌లో విద్యార్థులు అడ్మిషన్ పొందార‌ని క‌ళాశాల కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు…

మరో నాలుగు చెరువుల పునరుద్దరణ

– 107 కోట్లతో చేపట్టిన ‘హైడ్రా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : నగరంలో వరదల నివారణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘హైడ్రా’ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను సంస్థ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద…

ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే ‘సర్’

 – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 25 : ఎన్నికల జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ ) ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన కార్యక్రమం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల…

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

– సెబీ, ఎన్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీలో ట్రైనీలకు సెమినార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌లను అంచనా వేసుకోవడం, చట్టబద్ధమైన మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్ సూచించారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో ట్రైనీ అధికారులు, ఫ్యాకల్టీ సభ్యులు, అకాడమీ…

27న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

– యుద్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి – అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న శ్రీకారం చుడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

ఎంజేపీ అగ్రి కాలేజీల్లో ఎంజేపీ విద్యార్థులకే అవకాశం

– గురుకులాలు ఇకపై బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సొసైటీగా మార్పు – ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు – ఎంజేపీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక తీర్మానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: ఎంజేపీ వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల…