Category తెలంగాణ

అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లు

-సెలెక్ట్ ‌కమిటీకి పంపిన స్పీకర్‌ -‌ బిల్లును వ్యతిరేకించిన బీజేపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్‌ ఈ ‌బిల్లును సెలెక్ట్ ‌కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం మంత్రిమండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్‌ ‌పడనుంది. మతం,…

పొంగులేటిని బర్తరఫ్‌ ‌చేయండి

– గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ‌విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 30:ప్రతిపక్షాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ అం‌శంలో సభా సంఘం వేయాలని కోరితే సీఐడీని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌ భవన్‌లో గవర్నర్‌ ‌శివప్రతాప్‌ ‌శుక్లాను…

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను సమీక్షించాలి

– సింగరేణికి సంబంధించి సూచనలు చేసిన కాగ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలపాలు, లాభ నష్టాలపై కాగ్‌ ‌నివేదిక విడుదల అయింది. 2023 మార్చి వరకు పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌పనితీరుపై కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటింగ్‌ ‌జనరల్‌ ‌కాగ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కాగ్‌ ‌పలు సిఫారసులు చేసింది. నష్టాల్లో ఉన్న…

జీ.ఓ.317ను వెంటనే రద్దు చేయాలి

– వన్‌టైం రిలీఫ్‌ ‌కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలి – గతంలో పిసిసి చీఫ్‌గా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి – సిఎం రేవంత్‌ ‌రెడ్డికి కవిత బహిరంగ లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: జీ.ఓ. నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్‌ ‌కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు…

అడ్వకేట్స్ రక్షణ అందరి బాధ్యత

– అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుపై మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఇది బాధాకరమని, వారి రక్షణ మనందరి బాధ్యత అని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో పట్టపగలే…

ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు అనైతికం

– తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడు కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తెలంగాణ ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామిక, అనైతిక చర్య అని ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో…

బీజెపి పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవు

– మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవైందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు…

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణం

– డిమాండ్‌ ‌బుక్స్‌లో అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌ముద్రించారు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌కు సంబంధించి డిమాండ్‌ ‌బుక్‌, అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌బుక్‌ ఒకేలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం…

బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకు ఛిద్రం చేసుకోవద్దు

– ఐపిఎల్‌ ‌ప్రారంభంతో యువతకు సిపి సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి28: బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌  ‌వీసీ సజ్జనార్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా యువతను హెచ్చరించరు. ఐపీఎల్‌ ‌సీజన్‌ ‌మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్‌ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం…