Category తెలంగాణ

ప్రపంచం గర్వించేలా ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీ

– మూడేళ్ల లో పూర్తి స్థాయి నిర్మాణం – ఆగస్టులో సిఎం చేతుల మీదుగా ప్రారంభం – యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 23:  ప్రపంచం గర్వించదగ్గ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పాల్వంచలో బుధవారం…

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ2.45 కోట్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం 41 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అత్యంత భద్రత నడుమ స్వామి వారి హుండీ లెక్కింపు కొనసాగింది. హుండీ ఆదాయం రూ.2,45,48,023 వచ్చినట్లు ఆలయ ఈవో…

జాతీయ‌స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్

– సీబీఐ విచార‌ణ‌కు ప‌ట్టుప‌డుతున్న బీజేపీ – 28న సిట్ విచార‌ణ‌కు బండి సంజ‌య్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగింద‌ని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం జాతీయ‌స్థాయి అంశంగా మారింది. బీజేపీ అధిష్టానం దీన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పార్టీ దీనిపై సీబీఐ విచార‌ణ‌కు ప‌ట్టుప‌డుతోంది. ఇదిలావుండ‌గా పార్ల‌మెంట్…

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 23 : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అందుకే ఉచిత ప్రయాణంతోపాటు వడ్డి లేని రుణాలు, రూ.500కే వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ కల్పిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు.…

ప్రజలను అపమత్తం చేయండి

– కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి సీతక్క ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి ములుగు, ప్రజాతంత్ర, జులై 23: భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి…

బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌, ‌బీజేపీల మోకాలడ్డు: ఎమ్మెల్సీ కవిత ఆరోప‌ణ‌

బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా జాతీయ పార్టీలైన‌ కాంగ్రెస్‌, ‌బీజేపీ లు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్‌లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి…

అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

Annavaram Devender

రవీంద్రభారతిలో ఘనంగా దాశరథి శతజయంతి వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అన్నవరం దేవేందర్‌ (Annavaram Devendar) కు ప్రతిష్టాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని…

‘స్థానిక’ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్‌కు 20శాతం స్థానాలు కేటాయించాలి

Youth Congress

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో యూత్ కాంగ్రెస్ (Youth Congress ) నాయ‌కుల‌కు 20శాతం స్థానాల‌ను కేటాయించాల‌ ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి విన్న‌వించారు. ఈమేర‌కు…

ముచ్చర్ల సత్తన్న పంచాయతీ పాట ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: గ్రామాల్లో సర్పంచ్‌ లేకపోవటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో సర్పంచ్‌లతో ఉన్న ఉపయోగాలు తనకు తెలుసునని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సర్పంచ్‌ల గొప్పతనంపై ముచ్చర్ల సత్యనారాయణ ఎప్పుడో పాట రాయడం చాలా గొప్ప విషయమంటూ ఆ పాటను గాత్ర రూపంలో…