Category తెలంగాణ

కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జీఎంఆర్  అండ

– అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం – ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: కార్మిక రంగం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ కార్మిక రంగానికి అండగా నిలుస్తూ వారి కష్టనష్టాల్లో ముందుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్…

ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందే మీరు

– తప్పులను కప్పిపుచుకునేందుకు సీఎంపై నిందలా? – బీఆర్‌ఎస్‌ తీరుపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ అవసరం తమ నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. తాము చేసిన పనులు…

మున్నేరు వరదలో చిక్కుకున్న అయిదుగురు

– ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కాపాడిన అధికారులు చింతకాని, ప్రజాతంత్ర, జులై 24: మండలంలోని చిన్న మండవ గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు గేదెలు మేపుకోవడానికి వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన మున్నేరు వరదలో చిక్కుకున్నారు. అయితే పార్టీ అగ్రనాయకులకు కుల గణన సర్వే ప్రెజంటేషన్‌ పనిపై దిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ…

మావోయిస్టు కార్యకర్త నార్ల శ్రీవిద్య అపహరణ

– వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలి – మానవ హక్కుల వేదిక i హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: సీపీఐ(మావోయిస్టు) కార్యకర్త నార్ల శ్రీవిద్య(52)ను (నార్ల సుధాకర్‌శర్మ కుమార్తె) హైదరాబాని హఫీజ్‌పేట్‌ నుండి సాయుధ వ్యక్తులు అపహరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు తమ సంస్థకు సమాచారం ఇచ్చారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

ఇళ్ల పెండిరగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 24: డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ మినీ మీటింగ్‌ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న డబుల్‌…

18 ఏళ్ల నిరీక్షణ తెర

నీటిపారుదల శాఖలో 127మంది ఏఈఈలకు పదోన్నతులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందారు. పదోన్నతుల కోసం వీరి 18 ఏళ్ల నిరీక్షణకు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జోక్యంతో ఎట్టకేలకు తెరపపడిరది. ఈ మేరకు బుధవారం రాత్రి ఇంజినీరింగ్‌…

2న జయశంకర్‌ వర్సిటీ స్నాతకోత్సవం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం) 55వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జీఈసీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 519మంది యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని ప్రకటించారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ…

కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దిల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో…

 ఘ‌నంగా కె.టి.ఆర్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు…