Category తెలంగాణ

యాద‌గిరిగుట్ట ఆలయ క్షేత్రానికి ప్ర‌త్యేక‌ మాస ప్ర‌తిక‌, టీవీ ఛానల్‌

Yadagirigutta Temple

రూ.5వేల‌తో గ‌రుడ టికెట్ యాద‌గిరి క్షేత్ర ఈఓ వెంక‌ట్రావు వెల్ల‌డి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర : యాదగిరిగుట్ట దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసేందుకు వీలుగా హిందూ ధర్మంపై విస్తృతమైన ప్రచారం జరపాలని ఇందుకుగాను వైటిడిఏ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించినట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆల‌య (Yadagirigutta Temple…

ఇది డేటా కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌

కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికపై సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: కులగణన సర్వేపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కేవలం డేటా కాదు.. ఇది తెలంగాణ మెగా హెల్త్‌ చెకప్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా…

పదవుల కోసం పార్టీ మారలేదు

– కడుపులో కత్తులు పెట్టుకున్నవారితో కొట్లాడలేం – కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలపై ఈటల స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: హుజురాబాద్‌ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని తన వద్దకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఇకనుంచి అక్కడ స్ట్రెయిట్‌ ఫైట్‌ ఉంటుందని.. స్ట్రీట్‌ ఫైట్‌ మాత్రం కాదని స్పష్టం…

మెట్రో రెండో దశపై ఎంపీలకు అవగాహన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: మెట్రో రైల్‌ రెండో దశ సాధనకు రాష్ట్ర ఎంపీలకు పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘువీర్‌…

సాగునీటి విడుదలకు రూట్‌మ్యాప్‌

– వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలి – ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ – రియల్‌ లిడార్‌ సర్వేను త్వరితగతిన పూర్తిచెయ్యాలి – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌…

మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం

– పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 19 : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత మాత అని పేరుందని, రాష్ట్రానికి తెలుగు తల్లి ఉందని, అన్ని…

ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

Eturunagaram Encounter

మరణించిన వారిలో నలుగురు మహిళలు వివరాలు వెల్లడించిన బస్తర్‌ ఐజి సుందర్‌రాజు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : అబూజ్‌మడ్‌ దట్టమైన అడవులలో శుక్రవారం భద్రతా దళాలు -మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను శనివారం గుర్తించారు. అభుజ్‌మద్‌లోని పరియా-కాకూర్‌ అడవుల్లో మావోయిస్టుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా శుక్రవారం ఉమ్మడి ఆపరేషన్‌…

ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ ‌నోటీసులు

– ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ అధికారులు నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల్లోపు వాగ్మూలం ఇచ్చేందుకు…

జూబ్లీహిల్స్ ‌గెలుపు మాదే: పీసీసీ చీఫ్‌ ‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఎవరు పోటీలో ఉన్నా కాంగ్రెస్‌ ‌విజయం లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. బనకచర్ల విషయంలో హరీష్‌ ‌రావు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన…