Category తెలంగాణ

అంగన్వాడి కేంద్రాలను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: కొంతమంది సిబ్బంది తీరు వల్ల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్‌ 19లోపు నిర్దేశించుకున్న…

ఇ-గవర్నెన్స్‌, డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శృాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి…

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

కొత్త సీడీపీవోలకు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని, సీడీపీవోలు శాఖకు వెన్నెముక లాంటివారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వేలమంది పోటీ పడితే 23మంది ఉద్యోగాలు సాధించారని, మీరంతా ఎంతో…

నియోజవర్గాలు పెంచాలన్న పిటిషన్‌ డిస్మిస్‌

–  సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు న్యూదిల్లీ, జులై 25: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను…

జిల్లాల్లో పర్యటించండి

– ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు – సంగారెడ్డి నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డి…

కులగణనపై చిక్కులు అధిగమిస్తాం

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా న్యూదిల్లీ, జులై 24: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఏర్పడ్డా తట్టుకుని అంతిమంగా విజయం సాధిస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటినా చట్టపరంగా…

కెటిఆర్‌కు సిఎం జన్మదిన శుభాకాంక్షలు

– ఎక్స్ ‌వేదికగా రేవంత్‌, ‌కవితల విషెస్‌ -‌ తెలంగాణ భవన్‌లో కేక్‌ ‌కట్‌ ‌చేసిన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24: బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రిసడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈమేరకు…

ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధి జర్నలిజం

– జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది – సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ  ప్రత్యేక కమిషనర్ సి.ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి…

ఆర్ అండ్ బి అధికారులు అప్ర‌మత్తంగా వుండాలి

Minister Uttam Kumar Reddy

– ఎస్‌.ఇ.లు జిల్లా కేంద్రంలో అందుబాటులో వుండాలి – ప‌రిస్థితిని ఇంజినీర్లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాలి – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆదేశాలు   హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై  24: గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…