Category తెలంగాణ

24న మంచుకొండ లిఫ్ట్‌ ట్రయల్‌రన్‌

– నేషనల్‌ హైవే ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు మార్చాలి – ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాలి – ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఖమ్మం టౌన్‌, ప్రజాతంత్ర, జులై 21: మంచుకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ట్రయల్‌ రన్‌ను ఈనెల 24న నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్‌ అధికారులను…

యాదగిరిగుట్టలో లక్ష పుష్పార్చన 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ ముఖ మండపంలో బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రంగు రంగుల పూలతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ…

బీజేపీపై నింద వేయడం తగదు

– రిజర్వేషన్లపై ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ – పార్లమెంటుకు గాయబ్‌ అవుతున్న రాహుల్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం న్యూఢల్లీి, జులై 21: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఒకవైపు పార్లమెంటులో అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్‌ అవుతున్న…

కొత్తగా 681 మంది డయాలసిస్‌ పేషెంట్లకు పెన్షన్లు

మంజూరు ఫైల్‌ పై సంతకం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్‌ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం వారికి చేయూత పెన్షన్లు అందిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కొత్తగా గుర్తించిన 681 మందికి ‘సెర్ప్‌’ ద్వారా…

సూర్యాపేటలో జ్యువెల్లరీ షాపు లూటీ

18 కేజీల బంగారం అపహరణ? దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, జు 21 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ జువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. పట్టణంలో ఎంజి రోడ్డులోని సాయి సంతోషి నగల దుకాణంలో సుమారు 18 కేజీల బంగారాన్ని, లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. రోజుమాదిరిగానే యజమాని తెడ్ల కిశోర్‌…

సానిక ఎన్నికల్లో మెజారిటీ మనదే

– రేవంత్‌కు పాలన చేతకాకే ఈ దుస్థితి – బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ ముఖ్య నాయకుల సమావేశంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 21: స్థానిక ఎన్నికలపై సర్వే చేయిస్తే మొత్తం 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని తేలిందని, ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మాజీ…

Bhupalapally : ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై భ‌గ్గుమ‌న్న జ‌ర్న‌లిస్టులు

Bhupalapally

భూపాలపల్లి లో నల్ల బ్యాడ్జీలు ధ‌రించి రాస్తారోకో.. జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర జూలై 21 : జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన…

పేదల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు – ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన – ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల, ప్రజాతంత్ర, జులై 20 : అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ,…

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి మరో ముందడుగు

– స్పోర్ట్స్‌ స్కూల్‌, క్రికెట్‌ స్టేడియం కోసం ఎమ్మెల్యేల వినతి ` సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి] వరంగల్‌, ప్రజాతంత్ర, జులై 20: వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌, ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల…