Category తెలంగాణ

కేర్‌ హాస్పిటల్స్‌లో అరుదైన హార్ట్‌ సర్జరీ

– విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు నల్గొండకు చెందిన 30 కిలోల బరువు మాత్రమే ఉన్న 29 ఏళ్ల మహిళకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది చాలా క్లిష్టమైన హార్ట్‌ సర్జరీగా పరిగణిస్తారు. శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరగగా…

కనీస వేతన బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ నియామకంపై వివరణ ఇవ్వండి

~రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ , బోర్డు సభ్యుడు నరసింహారెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. జనక్ ప్రసాద్ నియామకంపై వివరణివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు…

జర్నలిస్టుల సమస్యలను విస్మరించం

– వచ్చే వారంలో నూతన అక్రిడిటేషన్‌ విధివిధానాలపై చర్చిద్దాం – ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం – టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి  వైరా, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం.. 18 నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకారం ఎంతో…

ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సంక్షేమం

– మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం పేదల జీవితాల్లో మార్పు కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 59, 60 డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం దానవాయిగూడెంలోని కార్తికేయ ఫంక్షన్‌ హాల్‌లో…

అందోల్‌లో మంత్రి దామోదర పర్యటన

– పలు నిర్మాణ పనుల పరిశీలన అందోల్‌, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆందోల్‌ నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా చౌటుకూరు మండల కేంద్రంలో ఓ హోటల్‌లో స్థానిక నాయకులతో మాట్లాడారు. హోటల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి వంటకాలను పరిశీలించారు. ఫుడ్‌ సేఫ్టీ నిబంధలను పాటించాలని…

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీతక్క హాజరు

– కోవిడ్‌ కాలంలో నిరసనలపై కేసుల్లో.. – ఆగస్టు 13కు విచారణ వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: కోవిడ్‌ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కనాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. రూ.10 వేలతో రెండు షూరిటీలు కోర్టులో దాఖలు చేయగా…

బొగత జలపాత సందర్శన నిలిపివేత

ములుగు, ప్రజాతంత్ర, జులై 23: అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 26 వరకు బొగత జలపాతం సందర్శన నిలిపివేస్తున్నట్లు ములుగు డీఎఫ్‌వో కిషన్‌ జాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ముత్యందార, కొంగర, మామిడిలొద్ది, కృష్ణపురం జలపాతాలను ప్రయాణీకుల భద్రతా కారణాల దృష్ట్యా శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎట్టి…

ముగిసిన ప్రొఫెసర్‌ కుంభం అంత్యక్రియలు

– ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర – పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావి – ఉద్యమంలో ధూం ధామ్‌లతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి – నల్లగొండ జిల్లా మర్రిగూడ శివన్నగూడలో విషాద ఛాయలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23: నారాయణగూడలోని తన స్వగృహంలో మంగళవారం కన్నుమూసిన…

పేద పిల్లల కోసం ఉద్భవ్ పాఠశాల కొత్త క్యాంపస్‌

– ప్రారంభించిన రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్అ హ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ (ఐఐఎంఏఏఏ హెచ్సిటి) ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం హైదరాబాద్  ఫతేనగర్ పరిధిలోని శాస్త్రి నగర్ లో ఉద్భవ్ పాఠశాలను చీఫ్ సెక్రటరీ  కే .రామకృష్ణారావు, డైరెక్టర్…