Category తెలంగాణ

క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టుల నిర్మాణం

– సిస్ట్రా గ్లోబల్‌ డిజిటల్‌ టూల్స్‌ ప్రారంభోత్సవ సభలో మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: తెలంగాణ రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్రో డిజైన్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ…

సరోగసి పేరుతో ‘సృష్టి’లో మోసాలు

– రిమాండ్‌ రిపోర్టులో వెల్ల‌డించిన‌ పోలీసులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూలై 31: సృష్టి యూనివర్సల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్‌ నమ్రత కేసులో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఐవీఎఫ్‌ కోసం వొచ్చిన వారిని సరోగసీ వైపు దారిమళ్లించి లక్షలు దండుకున్నట్లు గుర్తించారు. నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.…

సిగాచి ప్రమాదంపై హైకోర్టులో పిల్‌

– ప్రభుత్వానికి నోటీసులు జారీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని సిగాచి కర్మాగారంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకగా ఉందనే వ్యాజ్యంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్మాగారంలో భద్రతా నిబంధనలు పాటించడం లేదని, బాధిత కార్మికుల కుటుంబాలకు…

రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులకు పతకాలు

– 2026 ఆసియన్‌ గేమ్స్‌, 2028 ఒలింపిక్స్‌ లక్ష్యం    – మంత్రి పొన్నం, కార్యదర్శి శ్రీధర్‌, ఎంజేపీ కార్యదర్శి సైదులు అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: జాతీయస్థాయిలో జరిగిన టి స్కాన్‌ యూత్‌ ఓపెన్‌ రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. యాచ్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్‌…

సుప్రీం తీర్పు సిఎం రేవంత్‌కు చెంపపెట్టు

– బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే వివేకానంద హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌ రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

డబ్బుల గురించి ఆందోళన వొద్దు

– యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 31: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులందరూ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు లబ్ధిదారులకు సూచించారు. డబ్బుల మంజూరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి సోమవారం మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతుంటాయని తెలిపారు. భువనగిరి మండలం…

పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాం

– రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి – 8 నుంచి ఇంటర్‌ వరకు చదివే ఆడపిల్లలకు సైకిళ్ల పంపిణీ -రూ.5.50 కోట్లతో జూనియర్‌ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన ఖమ్మం/కూసుమంచి, ప్రజాతంత్ర, జూలై 31 : ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బడి పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

నలుగురు కొత్త జడ్జిల ప్రమాణం

– ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌హైదరాబాద్‌,‌జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వీరితో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ‌గాడి ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌జస్టిస్‌ ‌రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ ‌సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ ‌గౌస్‌ ‌రా మొహియుద్దీన్‌తో సీజే జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌…

మంచి విద్యనందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి  నల్గొండ, ప్రజాతంత్ర, జులై 31: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న…