Category తెలంగాణ

బృహత్తరమైనవి ‘యంగ్‌ ఇండియా‘ స్కూల్స్‌

– నల్గొండను విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం – ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ స్కూలు రాష్ట్రంలోనే మొదటిది కావాలి – రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అన్ని వర్గాలకు ఉత్తమమైన చదువునందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలని…

బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌

– ఆరుగురు టెకీల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: డ్రగ్స్‌పై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినా వాటి వాడకంలో తగ్గేదేలే అంటున్నారు కొందరు డ్రగ్స్‌ ప్రియులు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాసాలకు అలవాటుపడిన కొందరు టెకీలు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. తాజాగా చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ టెకీలు పట్టుబడడం కలకలం రేపింది.…

సంక్షేమ పథకాలు పేదలకు సక్రమంగా అందాలి

– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొల్లాపూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమశిల తెలంగాణ టూరిజం గెస్ట్‌హౌస్‌ వద్ద…

అనారోగ్యంతో కాలేజీకి రాలేదని పరీక్షకు అనుమతించరా?

– ప్రతిభను కూడా పరిగణించాలి – విద్యార్థినిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: అనారోగ్యం వల్ల ఎవరైనా విద్యార్థికి హాజరు శాతం తగ్గితే దానిని తీవ్రంగా పరిగణించొద్దని ఉన్నత విద్యా శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఇంజనీరింగ్‌ పరీక్షలు రాసేందుకు పిటిషనర్‌ను అనుమతించాలన్నది. ఇంజనీరింగ్‌ మూడో ఏడాది (2024-25) సెకండ్‌ సెమిస్టర్‌…

నీటి నిర్వ‌హ‌ణ క‌మిటీలు ఏర్పాటు చేయాలి

– చెరువులు, కుంట‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు సూచ‌న‌లు – ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో రైతు క‌మిష‌న్ భేటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 2: ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ రాష్ట్ర సచివాలయంలో శ‌నివారం  భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి…

హస్తిన యాత్రల్లో అర్ధశతకం సాధించిన రేవంత్‌

KTR

– అయినా రాష్ట్రానికి నయా పైసా లాభం లేదు – టూరిస్టు సీఎంగా మిగిలిపోతారు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా రేవంత్‌రెడ్డి ఫ్లైట్‌ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని, రాహుల్‌ గాంధీ, నరేంద్రమోడీ, చంద్రబాబుల ముద్దుల బానిసగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిండు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

 బీసీ రిజర్వేషన్ల కోసం సంఘటిత పోరు

– బీసీల డిమాండ్ నెర‌వేరే అవ‌కాశం వ‌చ్చింది – రాజ‌కీయ పార్టీల రెండు నాల్క‌ల ధోర‌ణి – కాంగ్రెస్ నేత వి. హ‌నుమంత‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 2: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకై బీసీలందరూ సంఘటితంగా పోరాటం చేయడమే ఏకైక మార్గమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు.…

కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ పక్కా దోషి

– కమిషన్‌ విచారణలో అదే తేలింది – సొంత లాభం కోసం రూ.లక్ష కోట్లు వృధా చేశారు – అందుకు మూల్చం చెల్లించక తప్పదు – పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ దోషి…

కేంద్రం సహకరించకున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నాకూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనకనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో శనివారం ఇష్టాగోష్టిగా…