Category తెలంగాణ

సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ

– కార్పొరేట్‌స్థాయిలో శాశ్వత భవనాలు – త్వరలో గచ్చిబౌలిలో భవన శంకుస్దాపనకు ఏర్పాట్లు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు మరింత…

పార్లమెంట్‌ సాక్షిగా తప్పుడు లెక్కలు

– రాష్ట్రానికి కేటాయించిన యూరియా 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే – కేటాయింపుల ప్రకారం సరఫరా చేయకపోవడంతో 2.24 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు – కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: పార్లమెంట్‌ సాక్షిగా యూరియా సరఫరాపై తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయమని వ్యవసాయశాఖ…

బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్‌

– ధర్నా చౌక్‌లో బీజేపీ మహాధర్నాలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీసీలకు అనేక హామీలు ఇస్తూ కాంగ్రెస్‌ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిందని, బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ హామీలను…

రైతును రారాజును చేయడమే మోదీ లక్ష్యం

-11 ఏళ్లలో వారి కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మాదే – ఎరువుల సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు – కనీస మద్దతు ధర కోసం రూ.16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు – టెన్త్‌ ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా – కేంద్ర హోంశాఖ…

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా

-గత నెలలో 22 కేసులు నమోదు – ఏడు నెలల్లో 148 కేసులు నమోదు – రూ.30.32 లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం…

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

– మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు, యువజన సేవలు, మత్స్య శాఖల మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలోని ఉట్కూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆహార భద్రత రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల…

స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌కు సర్వం సిద్ధం

– అధికారికంగా తెలంగాణ క్రీడా విధానం ప్రకటన – హాజరుకానున్న సీఎం రేవంత్‌, పలువురు క్రీడా సెలబ్రిటీలు – పలు క్రీడా సంస్థలతో ఎంవోయూలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసిసి, నోవాటెల్‌లో శనివారం నిర్వహించనున్న స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ క్రీడా విధానంI2025ను యావత్‌…

తెలుగు సినీ రంగానికి 7 అవార్డులు రావడం హర్షణీయం

– గద్దర్‌ ఫిలిం అవార్డులతో తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 1: జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉత్తమ తెలుగు…

రేషన్‌ కార్డు ఆత్మగౌరవ పత్రం

– హైదరాబాద్‌ పురోగతికి రూ.100 కోట్లు కేటాయింపు – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎల్బీనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రేషన్‌ కార్డు అనేది ఆత్మగౌరవ పత్రం అని, రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి…