Category తెలంగాణ

హైకోర్టుకు హాజరైన ఐఏఎస్‌లు

– రెండు వారాల్లోగా బకాయిలు చెల్లించాలి – ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30 : చేప పిల్లలు పంపిణీ చేసిన వాళ్లకు బిల్లులు చెల్లించలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణకు పలువురు ఐఏఎస్‌ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, మత్స్యశాఖ కమిషనర్‌…

ప్రజ్వల ఫౌండేషన్‌ స్ఫూర్తిదాయకం

– మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రెడ్‌ హిల్స్‌లోని ఫ్యాప్సీ భవనంలో…

పంద్రాగస్టు వేడుకలకు సమన్వయంతో పనిచేయాలి

– అధికారులకు సీఎస్‌ రామకృష్ణారావు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్రదిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సీనియర్‌ అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు

– ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ – ఇకనుంచి ఫిబ్రవరి 9న వెట్టిచాకిరి విముక్తి దినోత్సవం – వెట్టిచాకిరి రాష్ట్ర సదస్సులో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: తెలంగాణను వెట్టి చాకిరి విముక్తి రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.…

సామాజిక సేవ అంటే ఆర్థిక సాయమే కాదు

– సరైన మార్గదర్శనం ద్వారా కూడా మార్పు తేవొచ్చు – సమాజంలో ఒంటరిగా అభివృద్ధి చెందలేం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఆర్థిక సాయమొక్కటే కాక మన చుట్టూ ఉండే వారి అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మద్దతు ఇవ్వడం, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా…

పాఠశాల సమీపంలోని గ్యాస్‌ గోదాం తరలించాలి

– తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 14: భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న హెచ్‌పీ గ్యాస్‌ గోదాం వల్ల ముప్పును గురించిన ఫిర్యాదుపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. గోదాంను తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. డాక్టర్‌ జస్టిస్‌…

ముస్లింలకు రిజర్వేషన్లు రాజకీయ లబ్ధికే

– కాంగ్రెస్‌ కుట్రను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 30: బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రం తర్జనభర్జన చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగా ఆ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ…

భద్రాద్రి రాముడి పట్ల గౌరవం లేని ప్రభుత్వాలు

– క్షేత్రం అభివృద్ధికి కేంద్రం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది – బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 30: గతంలో కిషన్‌ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి రూ.98 కోట్లు కేటాయించారని, అందులో రూ.42 కోట్ల నుండి రూ.48 కోట్ల వరకు ఇప్పటికే విడుదలయ్యాయని, మిగిలిన నిధులు డీపీఆర్‌…

సీఎంతో మీనాక్షి, మహేష్‌కుమార్‌ల భేటీ

– పాదయాత్ర, దిల్లీ పర్యటనపై చర్చించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కాంగ్రెస్‌ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌లు సమావేశమయ్యారు.…