Category తెలంగాణ

‘గుట్ట’ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం

– స్వాతి నక్షత్రం సందర్బంగా గిరి ప్రదక్షిణ -ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శత కలశాభిషేకం జరిపారు. ముందుగా ఆలయంలో 108…

నేను ఏ తప్పు చేయలేదు

– పోలీసుల విచారణలో నమ్రత – ‘సృష్టి’ కేసులో డాక్టర్‌ ‌నమ్రత కస్టడీ విచారణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: ‌తెలుగు రాష్ట్రాల్లోసంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్న డాక్టర్‌ ‌నమ్రతను శుక్రవారం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజులపాటు నమ్రతను గోపాలపురం పోలీసులు…

చెట్లతోనే మానవాళికి మనుగడ

– గాలి స్వచ్ఛంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు – ములుగు జిల్లాను అడవి జిల్లాగా తీర్చిదిద్దుదాం – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 1: నేటి బాలలే రేపటి భావిభారత పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని…

కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిపై కేసు కొట్టివేత

–  తీన్మార్ మల్లన్న పెట్టిన కేసును డిస్మిస్ చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1:  మేడిపల్లి పోలీసు స్టేషన్ లో బీఆర్ఎస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, బిఆర్ఎస్ సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్ తీన్మార్  మల్లన చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును శుక్ర‌వారం హైకోర్టు…

పంట కాల్వలకు నీరు విడుదల

– లక్నవరం చెరువు కింద ప్రతీ ఎకరాకు నీరందిస్తాం – మంత్రి దనసరి అనసూయ సీతక్క గోవిందరావుపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: లక్నవరం వద్ద పంట కాల్వలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతకాలంగా రైతులకు…

విశ్వసనీయతను కోల్పోతున్న పత్రికా సంస్థలు

– జర్నలిజంలో వింత పోకడలు – జర్నలిస్టు అనే పదాన్ని నిర్వచించాల్సిన పరిస్థితి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉంది.. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కమ్యూనిస్టులు ఉప్పు…

సీఎంకు మరో ఊరట

బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో మరో ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్‌…

స్పీకర్‌కు సుప్రీం సూచనలు మాత్రమే చేసింది

– గతంలో ఫిరాయింపులను మరచిన బీఆర్‌ఎస్‌ – విూడియా సమావేశంలో మండపడ్డ అద్దంకి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. దీనిపై ఎవరికి వారు వక్ర భాష్యాలు చెబుతున్నారన్నారు. సీఎల్పీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన…

కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలి

– కేంద్రానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాను 2016లో ప్రకటించిందన్నారు. అయితే…