Category తెలంగాణ

‘మాలెగావ్‌’, ఫిరాయింపుల కేసుల్లో తీర్పులు హర్షణీయం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్‌ఐఏ కోర్టు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అప్పట్లో దేశ భద్రతను, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేసిందన్నారు. కాగా, తెలంగాణలో…

క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

– నూతన విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం – క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి, ప్రజాతంత్ర, జులై 31: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025ను రూపొందించామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరు…

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లార్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: అమెరికా కాన్సుల్‌ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్‌ లార్సన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-అమెరికా మధ్య సత్సంబంధాలను…

ప్రజల్లో బీజేపీపై నమ్మకం కనిపిస్తోంది

– మానుకోటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఇది గతంలో చెప్పుకునే మానుకోట కాదు.. ఇప్పుడు బీజేపీ మానుకోటగా మారింది.. త్వరలో బీజేపీ అడ్డాగా మారుతుంది.. వీరభద్రస్వామి ఆశీర్వాదం, సేవాలాల్‌ మహారాజ్‌ ఆశీర్వాదం బీజేపీకి ఉన్నాయి అని పార్టీ రాష్ట్ర అధక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మానుకోటలో జరిగిన కార్యకర్తల విసృతస్థాయి…

మహిళల పేరిట సంక్షేమ పథకాలు

` కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ` మంత్రి పొంగులేటి నేలకొండపల్లి, ప్రజాతంత్ర, జూలై 30: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని, మహిళల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్టి రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా…

ప్రమోషన్‌పై నిర్ణయం తీసుకోండి

– లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు – రాష్ట్ర ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌కు తేల్చిచెప్పిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : శేరిలింగంపల్లి జోన్‌ అర్బన్‌ బయో డైవర్సిటీ వింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ ప్రమోషన్‌ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ను హైకోర్టు ఆదేశించింది.…

ఉన్న భూమిని కాపాడలేరా?

BC Reservations

– భూదాన్‌ బోర్డును ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: పేదల గూడు కోసం మహోన్నత లక్ష్యంతో ఎంతోమంది మహానుభావులు దానంగా ఇచ్చిన భూదాన్‌ బోర్డు భూములను రక్షించాలనే యోచన బోర్డు అధికారులకు లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క గజం భూమిని రక్షించాలన్న చిత్తశుద్ది భూదాన్‌ బోర్డుకు ఉన్నట్లు కనబడడం లేదని ఆగ్రహాన్ని…

జీఎస్ఎల్వీ – ఎఫ్ 16 ప్ర‌యోగం మహత్తర ఘట్టం

– ఇస్రోకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 30 :  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిసార్  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్ 16  ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ…

రైతుల విషయంలో రాజకీయాలొద్దు

– సవాళ్లు కాదు.. యూరియా సరఫరా తెలుసుకోండి – బీజేపీ చీఫ్‌ రామచంద్రరావుకు మంత్రి తుమ్మల హితవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి మారడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…