Category తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

– హైదరాబాద్‌లో వాన బీభ‌త్సం – పొంగి పొర్లిన నాలాలు..  ట్రాఫిక్‌ ‌జామ్‌ – అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  ‌కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి కబురు చెప్పింది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత…

 రాష్ట్రానికి మరో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

– కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో పనిచేయనున్న కేంద్రాలు – ఐఐటీ – హైదరాబాద్, ఎన్ ఎఫ్‌టీడీసీ ద్వారా క్రిటికల్ మినరల్స్ పై విస్తృత పరిశోధనలు – క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ రంగాల్లో ప్రగతికి ఊతం న్యూదిల్లీ, ఆగ‌స్ట్ 4 : ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటుగా రక్షణ, వ్యవసాయ, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో…

నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాలి

– తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : సమాజానికి నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాల‌ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా…

50శాతం పరిమితి ఎత్తివేయకుండా అడ్డంకి

- PCC President Mahesh Kumar Goud

– బీజేపీ తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌(పరిమితి)ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్‌…

జాగృతి కవిత ఎవరో తెలియదు

– బీసీ రిజర్వేషన్ల ఆమె ధర్నా ఓ జోక్‌ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు – నల్లగొండలో క్యాంప్‌ కార్యాలయానికి ఇందిరా భవన్‌గా నామకరణం – ఫోన్‌ చేసి అభినందించిన సీఎం నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదంటూ మంత్రి కోమటిరెడ్డి…

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

– యాదాద్రి ఆలయంలో క్యూ ఆర్‌ కోడ్‌తో రూట్‌ మ్యాప్‌  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి దేవస్థాన పరిధిలో భక్తులు ఎక్కడికి వెళ్లాలన్నా ఏ మార్గంలో వెళ్లాలి…

పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట

– ఒకే అంశం.. ఆరు ఎఫ్‌ఐఆర్‌లు – అన్ని కేసుల్లోనూ హైకోర్టు స్టే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ముఖ్యమంత్రిని దూషించారంటూ బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్‌ స్టేషన్లల్లో ఆరు ఎఫ్‌ఐర్‌లను నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారనే ఒకే అంశంపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లను ఎలా నమోదు…

ప్రజల కోసం చేయిచేయి కలిపి పనిచేద్దాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కొండబాల చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థలు,…

ములుగు అభివృద్ధికి అటవీ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

– దశాబ్దాల రహదారి సమస్యలకు చరమ గీతం – రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు – మంత్రి సీతక్క సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలితం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క దీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితంగా రాష్ట్ర…