Category తెలంగాణ

డాక్టర్ పాలకుర్తి దినకర్‌కు రోటరీ క్లబ్ నేషన్ బిల్డర్ అవార్డు

Rotary Club

హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర : కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్‌ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాలకుర్తి దినకర్‌కు హనుమకొండ రోటరీ క్లబ్ (Rotary Club Hanamkonda)  ప్ర‌తినిధులు నేషన్ బిల్డర్ అవార్డు (Nation Builder Award 2025) ను ప్ర‌దానం చేశారు. వాగ్దేవి కళాశాలలో ఆదివారంగురుపూజోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉన్నత విద్యా రంగంలో బోధన,…

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం

Rotary Club

గురువులే జాతి నిర్మాతలు కేయూ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి హన్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : ఉపాధ్యాయులే జాతి నిర్మాతలని, స‌మాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేయూ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హన్మ‌కొండ (Rotary Club Hanamkonda)  ఆధ్వర్యంలో కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం క్లబ్…

హోటల్‌ లాకర్‌లో రూ.60లక్షలు దోపిడీ

– మిర్యాల‌గూడ‌లో సంఘ‌ట‌న‌ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ హోటల్‌లో రూ.60 లక్షల నగదు దోపిడీ జరిగింది. డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హోటల్‌ వైష్ణవి గ్రాండ్‌ నిర్వాహకులు కొద్ది రోజులుగా తమ వ్యాపారాల ద్వారా వచ్చిన నగదును హోటల్‌ మొదటి అంతస్తులోని లాకర్‌లో భద్రపరిచారు. శుక్రవారం అర్ధరాత్రి…

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు అస్వస్థత

– జూబ్లీహిల్స్‌ అపోలోలో చేరిక‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. కాళేశ్వరం కేసుపై అధికారులతో సమావేశమైన ఆయన సమావేశం అనంతరం శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుండి శనివారం తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.…

అర్హులైన ప్ర‌తివారికీ ఇందిర‌మ్మ ఇళ్లు

– ఏప్రిల్‌లో మ‌రో విడ‌త ఇళ్ల మంజూరు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మహబూబ్‌న‌గ‌ర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: అర్హులైన ప్రతి పేద వారికి సొంత‌ ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర,సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  స్పష్టం చేశారు. మహబూబ్ నగర్…

సిరిసిల్ల ఇంజినీరింగ్ విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

KTR

– క‌ళాశాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణం ప్రారంభించాలి – రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 6: సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తమ హయాంలో ప్రారంభించిన ఈ కాలేజీకి అవసరమైన…

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

– యాదాద్రి సహా ప్రధాన ఆలయాల మూసివేత యాదగిరిగుట్ట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌6: ఆదివారం రాత్రి సంపూర్ణ చందగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన, ఉప, అనుబంధ ఆలయాలను మధ్యాహ్నం నుంచి  మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె…

గణేష్‌ ఉత్సవాల బందోబస్తు ఓ అనుభవం

– ఏ పండగ అయినా తొక్కిసలాట రాకుండా చూస్తాం – ట్రైనీ ఐపిఎస్‌ అధికారులతో కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌హైదరాబద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 6: ‌గణేష్‌ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని, హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా నాలుగో సారి అని సివి ఆనంద్‌ ‌తెలిపారు. శనివారం నేషనల్‌ ‌పోలీస్‌ అకాడ నుండి 170 మంది…

మానవ సేవతోనే సమాజ వికాసం

– ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బాచుపల్లిలో కామరాజు…