Category తెలంగాణ

విమోచన వేడుకల కోసం పోరాటం చేసిన బీజేపీ

– 17న పెరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమంపై సన్నాహక సమావేశం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న నిర్వహించేందుకు బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం శనివారం జరిగింది. కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి…

నిమజ్జనాలను పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: నగరంలో గణేష్‌ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో హుస్సేన్‌ సాగర్‌తోపాటు పలు ప్రాంతాలను బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పరిశీలించారు. చాపర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ డాక్టర్‌ జితేందర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌, జీహెచ్‌ఎంసి…

సీఎంను కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌

– అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 6: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా…

రైతు వేదికల వద్ద యూరియా అదనపు కౌంటర్లు

– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా చేపట్టిన పంపిణీ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వద్ద అదనపు సేల్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెలలో గత నాలుగు రోజుల్లో…

ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను కేటాయించాలి

– క్రీడల అభివృద్ధికి నిధులు కేటాయించాలి – రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాతో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ నేడు దిల్లీలో కేంద్ర మంత్రితో…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

– మంత్రి ఉత్తమ్‌తో డెన్మార్క్‌ రాయబారి రాస్మస్‌ క్రిస్టేన్సన్‌ భేటీ – రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. డెన్మార్క్‌ రాయబారి రాస్మస్‌…

అమీన్ పూర్ లోనే నవోదయ పాఠశాల 

– కేంద్రాన్ని ఒప్పించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు  – వారం రోజుల్లో స్థల పరిశీలన కు అధికారుల బృందం  పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంను అమీన్‌పూర్‌లోనే స్థాపించేలా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్రాన్ని ఒప్పించారు.శుక్రవారం నవోదయ పాఠశాల…

నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా న్యాక్‌ బలోపేతం

– న్యాక్‌ ట్రైనర్‌కు జాతీయ అవార్డు – మంత్రి కోమటి రెడ్డి హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌(ఎన్‌ఏసీ)ను అత్యుత్తమ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వేదికగా తీర్చిదిద్దేందుకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

బూత్‌ ‌స్థాయి నుంచి పార్టీ బలోపేతం

– కామారెడ్డి సభకు భారీగా ఏర్పాట్లు – ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ రేవంతే సిఎం – పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 5:‌ బూత్‌ ‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌తెలిపారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా…