Category తెలంగాణ

నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి

– గ్రూప్‌-1 ‌పరీక్ష తీర్పుపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌గ్రూప్‌-1 ‌పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇప్పటికైనా…

గ్రూప్‌-1పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. – అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: జాబ్‌ క్యాలెండర్‌ దేవుడెరుగు.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది.. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలి అని బీజేపీ రాష్ట్ర…

రోడ్ల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత

– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: గ్రామీణ ప్రాంతాలతోపాటు మండల,జిల్లా కేంద్రాలలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.  జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి…

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠం

KTR

– అప్పీళ్లు, కోర్టు కేసులతో యువతకు అన్యాయం చేయొద్దు – బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై సంతోషం వ్యక్తం…

దేశ విదేశాల్లో నర్సులకు ఉద్యోగావాకాశాల కల్పన

– జపాన్‌, జర్మన్‌ భాషలు నేర్పేందుకు ‘ఎఫ్లూ’తో ఒప్పందం – మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: కోవిడ్‌ కాలంలో కుటుంబ సభ్యులే పేషెంట్లకు దూరంగా ఉండగా తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులే కుటుంబ సభ్యులై వారికి సేవలందించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. అలాంటి పవిత్రమైన…

పేదల కోసం నిజాయతీగా పనిచేస్తున్నాం

– రాబోయే మూడేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ఎన్నికలపుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, పేదలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే మూడేళ్లల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ, గృహ…

జైరాం వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

– కాంగ్రెస్‌కు -‘ఎ’-టీమ్‌కాదు.. బీజేపీకి ‘బీ’-టీమ్‌ కాదు – మాది తెలంగాణ ప్రజల ఏ-టీమ్‌’ – మీ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి – కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: దేశ రాజకీయ్షాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

కేర్ హాస్పిట‌ల్‌లో  ‘టీర్’ శస్త్రచికిత్స విజయవంతం

– ఈ హాస్పిటల్స్‌ గ్రూప్‌లో తొలిసారి నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 08: దక్షిణ భారతదేశంలో అత్యాధునిక గుండె చికిత్సలో అగ్రగామిగా పేరొందిన కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ మరో మైలురాయిని చేరుకుంది. 76 ఏళ్ల రోగి రంగారావు (పేరు మార్చబడింది) పై స్వదేశీ మైక్లిప్ (మెరిల్) పరికరంతో ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) విధానాన్ని…

చట్టం సవరించకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదు

– బిజెపి చీఫ్‌ ఎన్‌.రాంచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ…