Category తెలంగాణ

మళ్లీ వచ్చాక హైద‌రాబాద్‌కు నీటి కొరత లేకుండా చూస్తాం

– రేవంత్ స్కాముల‌పై నోరెత్త‌ని బీజేపీ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఇంకో 500 సంవత్సరాల పాటు హైదరాబాదుకి తాగునీటి కొరత రాకుండా చూసే బాధ్యత కేసిఆర్ ది, బీఆర్ఎస్ ది అని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం బీఆర్ఎస్…

రాష్ట్రంలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

– ఆస్ట్రేలియా డీకిన్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు – ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎల్‌వోఐపై సంతకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ డీకిన్‌ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌వోఐ)పై సచివాలయంలో ఐటీ,…

యుద్ధప్రాతిపదికన మేడారం పనులు

– మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష – ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఆసియాలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…

సిమెంటు ప్లాంటును పునరుద్ధరించాలి

– సీసీఐ ఉన్నతాధికారులతో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఖాయిలా పడిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్‌ ప్లాంటును పునురుద్ధరించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి, తాను పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ…

12న ఫార్మసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

– ‘ఉస్మానియా’ ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్‌ ఫార్మసీ ఈ నెల 12న ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని…

యూరియా పంపిణీకి పకడ్బందీ చర్యలు

– రైతు వేదికల వద్ద కూడా అందించాలి – ముందుగా రైతులకు టోకెన్ల జారీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: క్యూ లైన్లు వంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది…

అబద్ధాల అంబాసిడర్‌గా కేటీఆర్‌

– మహేష్‌ జీతం ఆలస్యంలో ప్రభుత్వానికి సంబంధం లేదు – మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ములుగులో మల్గీ పర్పస్‌ వర్కర్‌ మైదం మహేష్‌ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్‌ వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50వేల మందికిపైగా…

యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతు వేదికల ద్వారా పంపిణీ…

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

– బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, హర్యాణలను అధిగమించి రికార్డు సాధించిందన్నారు.…