Category తెలంగాణ

9 నుంచి అఖిల భారత జైలు డ్యూటీ మీట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు హైదరాబాదులోని ఆర్బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీలో తెలంగాణ జైళ్లు, సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్‌ జరగనుంది. దీనిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిస్తారు. దేశంలోని 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి…

విద్యా వ్యవస్థను పటిష్ట పరచడమే లక్ష్యం

– రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు.  సోమవారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్  డిగ్రీ డైట్…

వంద రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు

– బాసర, మేడారం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు – అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8: ‌మేడారం, బాసర ఆలయాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి  ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని, ఈ వారంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అధికారులకు చెప్పారు.…

ఆర్థిక సంక్షోభం సృష్టించిన ఘనుడు కెసిఆర్‌

‌- పాలనా పరంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన బిఆర్‌ఎస్‌ ‌- మేడిగడ్డ కుంగిందని చెబితే ఎదురుదాడి – ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చరిత్రలో నిలుస్తుంది – రాహుల్‌ను ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి – టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8:‌బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని…

యూరియా కోసం రైతులు ఆగ‌మాగం

~ అందుకే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో పాల్గొన‌డంలేదు ~ బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం క్యూ లైన్ లలో ఆగమాగం అవుతున్నారు. తెలంగాణ రైతుల గోస తీర్చాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. యూరియా కొరతపై 20 రోజుల…

యూరియాపై కావాలనే కుట్ర‌లు

– బిజెపితో బిఆర్‌ఎస్‌ ‌లోపాయికారీ మద్దతు – మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌8: ‌కేంద ప్రభుత్వం యూరియా ఇవ్వలేదని, అందుకే సమస్యలు వొస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత వొచ్చిందని ఆరోపించారు.  గాంధీ భవన్‌లో సోమవారం  ‌ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకి…

కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ

– సిఎం ఇంటి కాంపౌండ్‌ ‌కూల్చివేత మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 08: ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్‌ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా…

ఈహెచ్‌ఎస్‌ విధివిధానాలను సిద్ధం చేయాలి

– అధికారులకు సీఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌స్త్ర) విధివిధానాలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై సచివాలయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సిఎస్‌ సోమవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

నవీన్‌, రమాదేవిలకు పొన్నం సత్తయ్య పురస్కారం

– 13న హైదరాబాద్‌లో అందజేత కాళోజి జంక్షన్‌/హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌, కళా రంగంలో విశిష్టమైన కృషిచేసిన అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్‌ చారిటబుల్‌ ట్రస్టు ప్రకటించింది.…