Category తెలంగాణ

‌క‌ల్వ‌కుంట్ల‌ కుటుంబానిది ఆస్తుల గొడ‌వ‌

– తెలంగాణ వనరులను దోచుకున్నారు – పంపకాల త‌గాదాతోనే తాజా పరిస్థితులు – మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపణ జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవే నని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. జనగామ జిల్లాలోని లింగాల…

గురువు పాత్ర వెలకట్టలేనిది

– స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణా రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అధ్యక్షతన…

గణేశ్‌ నిమజ్జనంలో అపశృతి

– ట్రాక్టర్‌ను ఢీకొన్న డిసిఎం.. ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను డీసీఎం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా నాచపల్లి గ్రామానికి చెందిన 11 మంది గురువారం అర్ధరాత్రి దాటాక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల…

నేటి నిమజ్జనం కోసం అర్థరాత్రి వరకు మెట్రో

– మధ్యాహ్నం కల్లా ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో నిమజ్జనాన్ని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల…

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

– న‌లుగురు మావోయిస్టుల మృతి – కొంతమందికి గాయాలు – భారీగా ఆయుధాలు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఈ సంఘటనలో న‌లుగురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌, ‌దంతెవాడ, బీజాపూర్‌…

‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వాములు కండి

– పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలం – గల్ఫ్‌ పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, ‘రైజింగ్‌ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని గల్ఫ్‌ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

కాంగ్రెస్‌ పాలనలో విద్యా రంగానికి అన్యాయం

– సర్వేపల్లి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: భారత దేశ నిర్మాణంలో, అలాగే విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 138వ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యఠక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద సర్వేపల్లి విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌…

కామారెడ్డి వరద బాధితులకు ఇన్ఫోసిస్‌ సాయం

– అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: కామారెడ్డి వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈమేరకు ప్రజాభవన్‌లో తనను కలిసిన ఫౌండేషన్‌ ఇన్‌చార్జిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అభినందించారు. ఆపద…

వైద్య పరికరాల యూనిట్‌ ఏర్పాటుకు సహకరిస్తాం

– తనను కలిసిన జర్మనీ కంపెనీకి సీఎం హామీ హౖౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: రాష్ట్రంలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జర్మనీకి చెందిన బెబిగ్‌ మెడికల్‌ కంపెనీ చైర్మన్‌ అండ్‌ సీఈవో జార్జ్‌ చాన్‌ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని…