Category తెలంగాణ

యంగ్‌ ఇండియా స్కూల్స్‌కు సాయం చేయండి

– కేంద్ర మంత్రి నిర్మలమ్మకు భట్టి, తుమ్మల వినతి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4: తెలంగాణలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రోగ్రామ్‌, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. అలాగే…

నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాలో దారుణం

– ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య నాగర్‌కర్నూల్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాలో ఘోరం జరిగింది. తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించిన కిరాతక తండ్రి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా…

గ్రామస్థాయి వ‌ర‌కు రెవెన్యూ సేవ‌లు

Ponguleti Srinivas Reddy

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4 :  గ్రామ‌ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను పున‌రుద్ధ‌రి స్తామ‌ని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని గ్రామ‌పాల‌ నాధికారుల (జీపీవో)  నియామ‌కంతో నిల‌బెట్టుకున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అ న్నారు. రెవెన్యూ వ్యవ‌స్ధను  బ‌లోపేతం చేస్తున్నామ‌ని ఇందులో భాగంగా  జీపీవో…

అయోమయంలో కేయూ విద్యా విభాగం

– కొందరు పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులతో సమస్యలు – వీరి వల్ల రాజీనామాలు చేస్తున్న విభాగాధిపతులు – వైస్‌ చాన్స్‌లర్‌ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: కాకతీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్‌ విభాగంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు బాధ్యులుగా వస్తారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని అయోమయంలో విద్యా…

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

– పెడ్లర్లతోపాటు 8మంది ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: నగరంలో భారీ డ్రగ్‌ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. డ్రగ్స్‌ సేవిస్తున్న పది మందిని ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఇద్దరు పెడ్లర్లతోపాటు 8మంది ట్రాన్స్‌జెండర్‌ (గే) వినియోగదారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పెడ్లర్ల నుంచి వంద గ్రాముల ఎండీఎంఎస్‌…

ఎసిబి వలలో మహిళా అధికారి

రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఫిషరీస్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకునేందుకు వీలుగా అనుమతిచ్చేందుకు ఆమె లంచం డిమాండ్‌ ‌చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ ‌హ్యాండెడ్‌గా…

గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ‌

– యూఏఈ  భాగ‌స్వామ్యం అవ‌స‌రం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 4:  తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్‌’ గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. యూఏఈ పర్యటనలో…

ఫార్మసీ విద్యలో కేయూ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలి 

– వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి  కాళోజీ జంక్షన్‌/హనుమకొండ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ఫార్మసీ విద్య కళాశాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె.ప్రతాప్‌ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్‌ జూబిలీ సమావేశం ప్రిన్సిపాల్‌ ఆచార్య జె.కృష్ణవేణి అద్యక్షతన గురువారం జరిగింది.…

ఖైరతాబాద్‌ ‌మహాగణపతి వద్ద భక్తజనసంద్రం

– భారీగా తరలివచ్చిన భక్తజనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: ఖైరతాబాద్‌ ‌మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో గురువారం సాయంత్రం భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌ ‌పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేశ్‌ ‌దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న…