Category తెలంగాణ

ఏసీబీకి చిక్కిన తహసిల్‌ ఉద్యోగులు

– లంచం తీసుకుంటుండగా పట్టివేత ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ‌మరో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ‌డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ‌రూ. 10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్‌ ‌కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు. కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ ‌కోసం తల్లాడ…

‘ఆపరేషన్‌ ‌కగార్‌’ ‌నిలిపివేయండి

– మావోయిస్ట్‌లతో చర్చలు జరపాల్సిందే – సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 17: ఆపరేషన్‌ ‌కగార్‌ ‌నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్న‌ద‌ని సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా ? కాదా అన్నది పక్కన…

మోదీ జీవ‌న యాత్ర స్ఫూర్తిదాయ‌కం

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.రామ‌చంద్ర‌రావు – మోదీ ఒక యోగి: వ‌కుళాభ‌ర‌ణం – నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు పుస్త‌కావిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా, “శ్రీ నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు” పేరుతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్…

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి

– భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోండి – కేయూ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి – ‘కిట్స్‌’లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: కొంతమంది యువత మాదకద్రవ్యాల బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోందని, డ్రగ్స్‌కు నో చెప్పి మీ భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని సామాజిక కార్యకర్త, వరంగల్‌ కేయూ ఈసీ సభ్యురాలు డాక్టర్‌…

అమరుల ఆశయాలను కొనసాగిస్తున్నాం

– సిద్దిపేటలో జెండా ఎగురేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ ‌లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు.…

‘విమోచనం’పై మొదట గొంతెత్తింది బీజేపీయే

Bandi Sanjay

– ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం తగదు – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: భారత్‌లో తెలంగాణ విలీనం కాకుంటే మరో పాకిస్తాన్‌, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్‌లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి…

‘గ్రీన్‌ ఎనర్జీ’ కింద లక్షా 14వేల మందికి ఉపాధి

– ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం -ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిప్తూ జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల గురించి, ఆయా లబ్ధిదారులకు కలుగుతున్న ప్రయోజనాల…

నాటి చరిత్రను మరువకూడదు

– తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి – పాతికేళ్లుగా అందుకోసం పోరాడుతున్నాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత స‌మీపంలోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హానికి కేంద్ర…

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అక్టోబర్‌ 2 వరకు మహిళా వైద్య శిబిరాలు – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: సూపర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లతో ప్రతి జిల్లాలో ఒక మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో…