Category తెలంగాణ

ప్రజా పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి

~ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 :  కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి ప‌థంలోకి దూసుకుపోతోంద‌ని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.  ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని  అన్నారు. బుధవారం…

టీహెచ్‌ఆర్‌సీలో ప్రజా పాలన దినోత్సవం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు శివడి ప్రవీణ(జ్యుడీషియల్‌), సభ్యులు డాక్టర్‌ బి.కిషోర్‌(నాన్‌ జ్యుడీషియల్‌), కార్యదర్శి అండ్‌ సీఈవో ఎ.ఎన్‌.కాంతి వెస్లీ…

నైజాంపై పోరాటంలో జిల్లా యువత పాత్ర అమోఘం

– రంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం – జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. కలెక్టరేట్‌లో ఆయన…

అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌పై అధ్యయనం చేయాలి

~ ముందుగా గ్రేటర్‌లో సబ్‌ స్టేషన్లు అప్‌గ్రేడ్‌ చేయాలి – మూడో డిస్కంపై పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలి – ఇంధన శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: గ్రేటర్‌ హైదరాబాద్‌లో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబులింగ్‌కు ముందుగా కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి…

కాలానికగుణంగా కుల వృత్తిదారులు మారాలి

– రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తాం – వారి అభివృద్ధిపై సమీక్షలో మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: బలహీన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడిన వారు కాలానికనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. సచివాలయంలోని తన…

పలువురు ఐఎఎస్‌ల బదిలీలు

– ప్రభుత్వ స‌ల‌హాదారుగా ఎన్వీఎస్‌ ‌రెడ్డి నియామకం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్‌ ‌రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్‌ ‌రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎం‌డీ బాధ్యతల నుంచి రిలీవ్‌ ‌చేసిన ప్రభుత్వం.. మెట్రో…

తెలంగాణ బతుకమ్మపై షార్ట్ ‌ఫిల్మ్ ‌పోటీలు

– పోస్టర్‌ విడుదల చేసిన దిల్‌రాజు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణలోని యువ సృజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌బతుకమ్మ యంగ్‌ ‌ఫిల్మ్ ‌మేకర్స్ ‌ఛాలెంజ్‌ ‌పేరిట షార్ట్ ‌ఫిలిమ్స్ ‌పోటీలు నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల్లోపు నిడివి కలిగిన…

సకల జనుల సమ్మేళనంతో ‘బతుకమ్మ’

~ కనివినీ ఎరుగని రీతిగా బతుకమ్మ సంబరాలు – ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్‌ దీపాలు – సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకయ్యేలా ఏర్పాట్లు — బతుకమ్మ పండుగ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: సకల జనుల సమ్మేళనంతో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు అంగరంగ…

శ్ర‌మ‌కు గుర్తింపు ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారం

– విద్యార్థుల భ‌విష్య‌త్తు తీర్చిదిద్దేది టీచ‌ర్లే – డ్రాప‌వుట్‌ల‌ను నివారించాలి – ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో మౌలిక స‌దుపాయాలు – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పుర‌స్కారం నిరంతర శ్రమ అంకిత భావానికి త్యాగనిరాతికి దక్కిన గుర్తింపు మాత్రమేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం అబిడ్స్ లోని…