Category తెలంగాణ

పిల్ల‌ల‌కు సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– మంత్రులు సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ హామీ – క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్18: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో క్లాప్ ఫ‌ర్ ఛిల్డ్ర‌న్…

మూసీ అభివృద్ధిలో బ్రిటిష్‌ కంపెనీలు భాగస్వాములవ్వాలి

– తన నివాసంలో బ్రిటిష్‌ హై కమిషనర్‌తో సీఎం భేటీ – ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు సానుకూల స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో బ్రిటిష్‌ కంపెనీలు భాగస్వాములు కావాలని, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్‌, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని బ్రిటిష్‌ హైకమిషనర్‌ లిండీ కామెరాన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని…

మీ నాయన వల్లే కాలేదు.. నీ వల్ల అవుతదా?

– మూడున్నరేళ్ల తర్వాత సంగతి దేవుడెరుగు.. – ముందు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలవండి – కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి ఎదురుదాడి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడుసార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ కాలేదు.. నీ వల్ల అవుద్దా.. బచ్చాగాడివి.. అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ఉస్మానియా హాస్పిటల్స్‌లో వైద్యసేవలు దృఢం కావాలి

– ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లో సేవల బలోపేతంపైనా చర్చ – హాస్పిటల్‌లోని పాత భవనాల పరిస్థితిపై నివేదిక సమర్పించాలి – వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: ఉస్మానియా మెడికల్‌ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో వైద్య సేవల బలోపేతంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఉన్నతస్థాయి…

ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన పెరగాలి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మొయినాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర…

నగరంలో మరోమారు భారీ వర్షం

– పలుచోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అ‌ర్‌పేట్‌, ‌సనత్‌నగర్‌,  ‌కృష్ణానగర్‌, ‌మియాపూర్‌, ‌చందనాగర్‌, ‌మాదాపూర్‌, ‌రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ ‌బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో…

తీన్మార్‌ ‌మల్లన్న కొత్త పార్టీ

– తెలంగాణ రాజ్య సాధన పార్టీగా నామకరణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌తెలంగాణలో ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న అలియాస్‌ ‌చింతపండు నవీన్‌ ‌కుమార్‌ ‌కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. తన పార్టీకి తెలంగాణ రాజ్యసాధన పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తాజ్‌ ‌కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండాను…

ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో క్రెచీ ఏర్పాటు

– ప్రారంభించిన సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17:  నిజంగా నా జీవితంలో ఇవ్వాళ ఎంతో ఆనంద‌క‌ర‌మైన రోజ‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.  ఆర్మ్ డ్ రిజ‌ర్వ్ ప్ర‌ధాన కార్యాల‌యంలో చిన్న పిల్ల‌కోసం ఒక క్రెచీ బుధ‌వారం ప్రారంభ‌మైంది. నా సంతోషానికి కార‌ణం ఇదీ! ఇక్క‌డ…

చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధే లక్ష్యం

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – ములుగులో పోషణ మాస మహోత్సవం ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: చిన్నారులు, మహిళల ఆరోగ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పోషణ…