Category తెలంగాణ

నగరంలో మరోమారు భారీ వర్షం

– లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరదనీరు – వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌నగరంలో మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది.  బుధవారం రాత్రికురిసిన వర్షం నుంచి తేరుకోక ముందే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు,…

ప్రభుత్వంపై బతుకమ్మ పాటలతో విమర్శలు

– మూడు పాటలను రాయించిన బిఆర్‌ఎస్‌ -‌ పాటలు విడుదల చేసిన కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బిఆర్‌ఎస్‌ ‌రూపొందించిన బతుకమ్మ పాటల సిడిని  బీఆర్‌ఎస్‌  ‌పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విడుదల చేశారు. అవన్నీ రాజకీయ పాటలే కావడం గమనార్హం. పండగపూట సర్కారును విమర్శిస్తూ ఉయ్యాల…

పిల్లలకు విలువలను వారసత్వంగా ఇవ్వండి

– మహనీయుల చరిత్రలను తెలియచేయండి – సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌విగ్రహావిష్కరణలో ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌పిల్లలకు వారసత్వంగా ఆస్తులు కాకుండా విలువలు, సంప్రదాయాలు, దేశభక్తిని నేర్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌సూచించారు. కన్నవారిని, కన్నపిల్లలను, జీవిత భాగస్వామిని చంపుకుంటున్న ఘటనలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన విలువలే మనల్ని…

యూరియా వైఫల్యం కేంద్రానిదే

– ప్రభుత్వంపై బురదజల్లుతున్న బిఆర్‌ఎస్‌ ‌- మండిపడ్డ మంత్రి సీతక్క ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.  ఖమ్మం జిల్లా, వైరా మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విమర్శలు చేసి బదనాం…

ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ ‌మార్పు

– కలెక్టర్‌తో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ -‌ రైతులకు అన్యాయం చేస్తే మరో లగచర్ల అంటూ హెచ్చరిక వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18:‌ రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు అలైన్‌మెంట్‌ ‌మార్పుపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  తీవ్రంగా స్పందించారు. రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు…

దసరా ప్రయాణికులకు శుభవార్త

– 7,754 స్పెషల్‌ ‌బస్సులను నడపనున్న ఆర్టీసి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌18: ‌దసరా, బతుకమ్మ పండుగల సీజన్‌ ‌సమీపిస్తుండటంతో, సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ప్రజల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా ఆర్టీసీ…

నిలోఫర్‌లో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలి

– అన్ని విభాగాలను పటిష్ఠపర్చాలి – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: నిలోఫర్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో…

పురుషోత్తం రెడ్డికి ఘన నివాళులు

– మంత్రి ఉత్తమ్‌కు ముఖ్యమంత్రి సహా పలువురి పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురోషోత్తం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు…

ఆర్‌అండ్‌బీ బలోపేతంపై దృష్టి పెట్టండి

– పూర్తి పారదర్శకంగా పదోన్నతులు కల్పించాం – శాఖాపరమైన సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి – ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఒప్పించి ఆర్‌అండ్‌బి శాఖలో ఏళ్లతరబడి పెండిరగ్‌లో ఉన్న సర్వీస్‌ రూల్స్‌ అప్రూవల్‌ చేసుకొని రెగ్యులర్‌ ప్రమోషన్స్‌ వచ్చేలా కృషి చేశానని రోడ్లు, భవనాలు,…