Category తెలంగాణ

భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తున్నాం..

ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర : భారీ వర్షాలు, వరదల (Hyderabad Floods)తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో జంట జలశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. జీహెచ్‌హెచ్ తాత్కాలిక…

స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:‌ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ ‌గౌడ్‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌నోటీసులకు ఇప్పటికే కాలే…

క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంజనీర్‌ అప్రమత్తంగా ఉండాలి

– వరద ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి – కోతకు గురైన రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలి – ఆర్‌అండ్‌బిని అప్రమత్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: అధిక వర్షాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అప్రమత్తం చేశారు.…

దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

– రాష్ట్రంలో ఏరోస్పేస్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతంపై మేధోమథనం – పారిశ్రామికవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనల స్వీకరలి – ఏరోస్పేస్‌ ఎంఎస్‌ఎంఈ పార్క్‌, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: తెలంగాణను దేశ ఏరోస్పేస్‌ రాజధానిగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి…

నానో యూరియాను పట్టించుకోని రైతాంగం

~ జిల్లాలో తీరని యూరియా తిప్పలు ` లైన్లో వేచి ఉంటున్న రైతులు ~ లోపించిన అవగాహన – కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ~ యూరియాతో పాటు నానో యూరియా జత చేసి విక్రయాలు జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం…

మహిళలతో పెట్టుకుంటే అంతే సంగతులు

– కేటీఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క – రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క హెచ్చరించారు. సొంత ఇంట్లో ఆడపడచుకు న్యాయం చేయలేని వారు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో మంత్రి…

చాకలి ఐలమ్మ, మన్మోహన్‌లకు సిఎం నివాళి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్య జయంతి సందర్బంగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి నివాళి అర్పించారు. ఆమె పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని కొనియాడారు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కూడా సిఎం నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా మన్మోహన్‌ను తలచుకున్నారు. ఆర్థికవేత్తగా,…

రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26:తెలంగాణ నూత న డీజీపీగా శివధర్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు శివధర్ రెడ్డి. ప్ర స్తుతం ఆయన తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తు న్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన…

కిట్స్ వరంగల్ లో బతుకమ్మ సంబరాలు

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌(కిట్స్‌ డబ్ల్యు)లో మ్యూజిక్‌, డ్యాన్స్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ (ఎండిుఫ్‌) క్లబ్‌, స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ (సాక్‌), సహస్ర ఉమెన్‌ సెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో,…