Category తెలంగాణ

లండ‌న్‌లో న‌ర‌సింహ‌స్వామి క‌ల్యాణం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శ్రీ స్వామివారి కల్యాణోత్సవములో భాగంగా శనివారం లండన్ నగరంలో మిల్టన్ కేన్స్ ప్రాంతంలో శ్రీ స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మేయర్ జేమ్స్ ల్యాంక్ హిస్టరీ. కౌన్సిలర్ పిందర్.చౌహన్ వీరితోపాటు పుర ప్రముఖులు అనేకమంది శ్రీ స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో…

ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. 

– ఎఫ్ఎఫ్ఎస్ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి పొన్నం రవిచంద్ర బెంగళూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డా.పొన్నం రవిచంద్ర కోరారు.  బెంగళూరులో  సుచిత్ర ఫిలిం సొసైటీ లో శనివారం జరిగిన సౌత్ రీజియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో…

వరద పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం 

– మూసీ పరీవాహకం వెంట జాత్త్రలు తీసుకోవాలి – ఎంజీబీఎస్‌లోకి వరద.. పరిస్థితి సమీక్షించిన ముఖ్యమంత్రి – అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 : వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరీవాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి…

ఎంజిబిఎస్‌ ‌నుంచి బస్సుల నిలిపివేత

– ఉప్పల్‌, ‌జెబిఎస్‌, ఆరాంఘర్‌ నుంచి సర్వీసులు – ఎక్స్ ‌వేదికగా ఎండి సజ్జనార్‌ వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్‌ ‌ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్’ ‌వేదికగా ప్రయాణికులకు సూచనలిచ్చారు. ప్రయాణికులు ఎంజీబీస్‌కు…

మెట్రో”లో ప్ర‌యాణించిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నగరవాసుల “మెట్రో” అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొని, తూర్పున ఉన్న నాగోల్ స్టేషన్ నుండి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం వరకు ప్రయాణించారు. మెట్రో సేవలు,…

శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో అరుదైన ఆపరేషన్‌

– అత్యాధునిక పద్ధతిలో కిడ్నీలోని 1820 రాళ్ల తొలగింపు – డాక్టర్‌ రాంప్రసాద్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 : వైద్య రంగంలో మరో అద్భుత విజయాన్ని హనుమకొండకు చెందిన శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ సాధించింది. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒకే కిడ్నీ నుండి 1820 రాళ్లను…

టూరిజం అభివృద్ధి ముసుగులో స్కాం

Harish rao

– ఓపెన్‌ బిడ్లు పిలవలేదు – వేల ఎకరాలు అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్‌ – బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం ముసుగులో టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో ప్లాన్‌ వేసిందంటై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు.…

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

– పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక – గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద – ఆయా ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పర్యటన – ఎంజిబిఎస్‌ ‌సందర్శించి పరిస్థితిపై ఆరా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్‌సాగర్‌ ‌గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్‌…

మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

– రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే త్యజించారు – ఆయన ఆశయాలకనుగుణంగా రేవంత్‌ పాలన – ఆయన జయంతి కార్యక్రమంలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాట బాటలు వేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి…