Category తెలంగాణ

స‌మ‌ష్టి కృషితో మ‌హాజాత‌ర విజ‌య‌వంతం

Medaram Jatara 2026

– పారిశుద్ధ్య ప‌నుల‌పై దృష్టి పెట్టాలి గుత్తేదార్ల‌కు వెంట‌నే బిల్లుల చెల్లింపు జాత‌ర ముందే 95 శాతం ప‌నులు పూర్తి మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర (Medaram Jatara 2026) విజయవంతం కావడానికి  అందరం పట్టుదలతో పనిచేయడం…

ఆ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలి

Bandi Sanjay

టీచర్ల జీతలు తగ్గించాలని సూచిస్తారా విద్యారంగ అభ్యున్నతికి ఒక్క సిఫార్స్ ఏదీ? మండిపడ్డ  కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి28: ఇటీవల సిఎం రేవంత్‌కు సమర్పించిన విద్యా కమిషన్‌ ‌రిపోర్టు (Telangana Education Commission Report) ను చెత్తబుట్టలో వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి…

ప్రధాని మోదీ ‘మిషన్–విజన్’ పత్రం లోగో, ముఖచిత్రాల ఆవిష్కరణ

Vakulabharanam KrishnaMohan Rao PM Modi Logo

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరిపాలనా దక్షత, నాయకత్వ మైలురాళ్లను వివరిస్తూ రూపొందిస్తున్న ‘ నరేంద్ర మోదీ మిషన్–విజన్’ త్రిభాషా గ్రంథాల లోగో కవర్ పేజీలను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర…

N Ramachandra Rao | బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్న మేధావులు, విద్యావంతులు

N Ramachandra Rao

మోదీ పాల‌కు స‌ర్వ‌త్రా ఆమోదం బీజేపీ విజ‌యాలు తెలంగాణ‌లో మొద‌లయ్యాయి కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్క‌టే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. బిజెపి సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శన‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.…

Employee Pending Bills | తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

 రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల.. భట్టి విక్రమార్క ఆదేశం! హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది.  ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు…

Anganwadi Breakfast Scheme | అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన!

Anganwadi Breakfast Scheme

వేగంగా అంగ‌న్ వాడీ భ‌వ‌నాల నిర్మాణాలు -లోపం జ‌రిగితే స‌హించేది లేదు – మ‌హిళా శిశు సంక్షేమంలో ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ -డీడబ్ల్యూఓలతో స‌మీక్షా స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27: ఆంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సీత‌క్క అధికారులను ఆదేశించారు. 2199 అంగన్వాడి భవనాలు మంజూరు…

ఇంటర్‌ ‌పరీక్షల్లో మాల్‌ ‌ప్రాక్టీస్‌

‌- పట్టుబడ్డ నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ ‌పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం సెకండ్‌ ‌లాంగ్వెజ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌‌డియట్‌ ‌బోర్టు సెక్రటరీ తెలిపారు. మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 10,374 మంది…

చిన్నారి మృతికి కారకులను శిక్షించాలి

– లేదంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం – మాజీ మంత్రి తలసాని హెచ్చరిక నాగర్‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌కేంద్రంలో కుమ్మెర బాధితుల పక్షాన గురువారం చేపట్టిన దీక్ష శిబిరాన్ని…

గిరిజన కళపై ఐదు రోజుల శిక్షణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 26:  గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ సబ్యసాచి ఘోష్‌  ‌సూచనల మేరకు గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా 20 మంది క్రాప్ట్ ‌టీచర్స్ , 10 మంది గిరిజన ఆర్టిజన్స్ ‌మొత్తం 30 మందికి గిరిజన సంప్రదాయక కళలపైన ఫ్యాబ్రిక్‌ ‌బ్లాక్‌ ‌ప్రింటింగ్‌ అనే…