Category తెలంగాణ

వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌లో ప‌సికందు మృతి

– నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ – ఆక్సిజ‌న్ అంద‌కనే మృతి – త‌ల్లిదండ్రుల ఆరోప‌ణ‌ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కెన ఎంజీఎం హాస్పిట‌ల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రెండు నెలల బాబు మూడు రోజుల క్రితం సబ్బు…

గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా హైదరాబాద్‌

– హైదరాబాద్‌లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ జీసీసీ ప్రారంభం – అమెరికా వెలుపల భారత్‌లో మొట్టమొదటిది ఇదే – 75 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి.. 3వేల మందికి ఉద్యోగాలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: హైదరాబాద్‌ను గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని…

మేడారం పనులు వేగవంతంగా చేపట్టాలి

– అధికారులతో మంత్రులు సీతక్క, సురేఖ టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్‌…

కిట్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవికి డాక్టరేట్‌

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌డబ్ల్యూ)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఐఈ) విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రంగిశెట్టి నిర్మలాదేవికి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) పీహెచ్‌డీని ప్రదానం చేసింది, ఈ సందర్భంగా కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి…

పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘ సభ్యులు

– మహిళా భవన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: :మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్‌లో రూ.93.50 లక్షలతో నిర్మించిన…

సరూర్‌నగర్‌లో 29న ‘గిన్నిస్‌’ బతుకమ్మ పండగ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ఈనెల 28న ఎల్‌.బి. స్టేడియంలో నిర్వహించతలపెట్టిన వరల్డ్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ బతుకమ్మ ఈవెంట్‌ను 29వ తేదీకి వాయిదా వేసినట్లు పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ బతుకమ్మ ఉత్సవాన్ని సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. బతుకమ్మ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతారని తెలిపింది.…

పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికను కొట్టేయండి

-హైకోర్టులో సవాల్‌ ‌చేసిన ఐఏఎస్‌ ‌స్మితా సబ‌ర్వాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:  ‌సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబ‌ర్వాల్‌ ‌తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్‌ ‌చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ ‌చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌…

నల్గొండ ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

కార్యకర్తలే కాంగ్రెస్‌ ‌పార్టీకి బలం:  మంత్రి  కోమటి రెడ్డి  నల్లగొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23:‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ నాలుగు ముక్కలయ్యిందని..అది మునిగిపోయే నావ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.  నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..నల్గొండ జిల్లాలో  ఓ నాయకుడు ఉన్నాడు.. ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే ఇక…

సింగరేణి అభ్యున్నతికి కృషి

– కాకా నుంచి నేటి వరకు ప్రత్యేక శ్రద్ధ – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి పెద్దపల్లి ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి దివంగత నేత, తన తండ్రి కాకా వెంకటస్వామి కారమణని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. కాకా నుంచి తన తనయుడి వరకు సింగరేణి ఉన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. మంగళవారం…