Category తెలంగాణ

బాన్సువాడ ఘటన దురదృష్టకరం

– హిందువులంతా ఐక్యంగా పోరాడాలి -హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు – ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారు – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌విమర్శలు కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 2: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.…

ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కళను అందరికీ నేర్పించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌లోని గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి శిక్షణను పూర్తి చేసిన 30మంది గిరిజన ఆర్ట్…

ప్రజలకు గవర్నర్‌, ‌సిఎం హోలీ శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ప్రజలకు రష్ట్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు.…

టీచర్ ట్రైనింగ్ సెంటర్లను బలోపేతం చేయాలి

– ప్రభుత్వానికి డీటీఎఫ్ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్చగల సమర్థులైన టీచ‌ర్ల‌ను తయారు చేసే డైట్ వంటి సంస్థలు నేడు తీవ్రమైన అధ్యాపక కొరత, మౌలిక సదుపాయాల లేమితో చతికిలపడుతున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది.…

దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల  

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల న‌డుమ‌ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆయ‌న‌ పెద్ద అల్లుడు డాక్టర్ శేఖర్ ఇటీవల దుబాయ్‌లో వైద్యుల కాన్ఫరెన్స్ మీటింగ్ కు వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరుగు…

టీబీ రోగుల కోసం ‘ప్రాజెక్ట్ ఓజాస్’

– ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2: దేశంలో టిబి (క్షయ వ్యాధి) నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ కలిసి ప్రాజెక్ట్ ఓజాస్ అనే ప్రధాన సిఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్‌లో టిబి రోగులకు నిరంతర పోషకాహారం,  మానసిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇది…

న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్

– పశ్చిమ ఆసియాలోని మన పౌరుల కోసం.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 2: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత…

రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం

Kokapet Sharada Peetham Land Issue

99 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్ జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి సంస్క‌ర‌ణ‌ల‌తో పౌర‌సేవ‌లు మ‌రింత సుల‌భం సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి…

అప్పుడే మండే ఎండ‌లు..

Summer Heat Wave

 33°సెం. దాటిన ఉష్ణోగ్రత కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్ర‌జ‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్ర‌మైన‌ చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా…