Category తెలంగాణ

రాష్ట్రాభివృద్ధిలో రియల్‌ ‘ఎస్టేట్‌’ది ప్రధాన పాత్ర

– మంత్రి జూపల్లి కృష్ణారావు – నారెడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : రియల్‌ ఎస్టేట్‌ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నదని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్‌ లో నిర్వంహించిన నారెడ్కో తెలంగాణ…

మానసిక దివ్యాంగులకూ హక్కులు ఉంటాయి

– డిస్ట్రిక్ట్‌ జడ్జి డాక్టర్‌ పట్టాభిరామారావు హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: మానసిక దివ్యాంగులకు అన్ని హక్కులూ ఉంటాయని, ముఖ్యంగా ఆస్తి హక్కు కూడా ఉంటుందని జిల్లా జడ్జి డాక్టర్‌ పట్టాభిరామారావు తెలిపారు. అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్‌ అనితా రెడ్డి అద్యక్షతన డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసు హన్మకొండ…

బీసీలను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విమర్శించారు. చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించి ఓట్ల రాజకీయాల కోసం…

బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్‌

‌- జీవో ఇస్తే నిలవదని తెలిసీ స్థానిక ఎన్నికల స్టంట్‌ – 42‌శాతం రిజర్వేషన్లకు ఎలా చట్టబద్దత వొస్తుందో తెలియదా – ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి – మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని మాజీ మంత్రి గంగుల…

మొక్కజొన్న పంటకు మద్దతు ధర

– ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌తెలంగాణలో మొక్కజొన్న రైతులకు శుభవార్త. మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతుల్లో ఆనందాన్ని నింపింది. మొక్కజొన్న పంట సేకరణ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని కలిశారు. రైతుల సమస్యలను వివరించి,…

ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చాక స్టే ఇవ్వలేదు

– ఎంపి మల్లు రవి న్యూదిల్లీ,అక్టోబర్‌ 9:  ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్‌ ‌బిల్లుకు ఆమోదం తెలపకపోతే ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో…

కాంగ్రెస్‌ ‌పార్టీవి మోసపూరిత విధానాలు

– బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌9:  ‌రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్దారించకుండా నిలిపి రేవంత్‌ ‌రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.…

పట్టుదలతోనే విజయం సాధ్యం

– సేవా పక్వాడాలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ప్రతి ఒక్కరూ విజయం కోసం కష్టపడి పనిచేయాలని, విజయానికి దగ్గర దారులు లేవని, అపజయాలు ఎదురైనా పట్టుదలతోనే విజయం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. .ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నాచారంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో…

తప్పులను కప్పిపుచ్చుకునే యత్నం

– సిఎం రేవంత్‌పై ఎంపీ అర్వింద్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌9: ‌సిఎం రేవంత్‌ ‌రెడ్డి బీసీ రాజకీయాలను ఉపయోగించి దద్దమ్మ పాలనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్‌ ‌ధర్మపురి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఒక విధంగా మాటలు చెప్పి, తర్వాత మరో విధంగా ప్రవర్తించడం రేవంత్‌ ‌రెడ్డికి కొత్త విషయమే కాదు…