Category తెలంగాణ

ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌ మేలా

– పాల్గొననున్న 200 కంపెనీలు – నిరుద్యోగ నిర్ములనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి – ప్రభుత్వం అధ్వర్యంలోనే జాబ్‌ మేలా – నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 :నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పననే లక్ష్యంగా ఈ నెల 25న హుజూర్‌గర్‌ నియోజకవర్గ…

జూబ్లీహిల్స్ ‌కిషన్‌ ‌రెడ్డి అడ్డా : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

– దీపక్‌ ‌రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రుల ప్రచారం – వేడెక్కిన జూబ్లీహిల్స్ ‌ప్రచారం ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21:  ‌జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి దీపక్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలను విమర్శించారు. బండి…

పోలీసుల త్యాగాలు మరువలేనివి

– అమరవీరులకు నివాళులర్పించిన విప్‌ అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్‌ విల్లాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం సంద‌ర్భంగా స‌భ జ‌రిగింది. ప్రభుత్వ విప్‌ అయిలయ్యతోపాటు…

‘సంశోధిని’ వాల్‌ ఆర్ట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ సింపోజియం ఆవిష్కరణ

వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: కిట్స్‌ వరంగల్‌లో సంశోధిని-25 సాంకేతిక ఉత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అండ్‌ మీడియా క్లబ్‌ (పీఎమ్‌సీ), స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ (సాక్‌), కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌ డబ్ల్యు) వాల్‌ ఆర్ట్‌ను డిజైన్‌ చేసి పెయింట్‌ చేశారు. దీన్ని కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి…

‘తెలంగాణ రైజింగ్‌-2047′ సర్వేకు విశేష స్పందన

– సమాచారం ఇచ్చిన 3 లక్షలమంది ప్రజలు – ఈనెల 25తో ముగియనున్న సర్వే హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 : రాష్ట్ర భవిషత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 సిటిజన్‌ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు పాల్గొని…

పోలీసు సంక్షేమ నిధికి రూ.8 లక్షల విరాళం

– ఎలైట్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ట్రోఫీ విజేత పోలీస్‌ టీమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: చామల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఎలైట్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ట్రోఫీని పోలీస్‌ క్రికెట్‌ టీం గెలుపొందింది. ఉప్పల్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌లో టాలీవుడ్‌…

ప్రజా సంక్షేమమే పోలీసుల లక్ష్యం

 – ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీఐ శంకర్‌ గౌడ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నారని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీిఐ శంకర్‌ గౌడ్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట…

వార్‌ బీజేపీ-మజ్లిస్‌ మధ్యే 

~ అభివృద్ధిలో విఫ‌ల‌మైన కాంగ్రెస్ ~ దీపక్‌ రెడ్డి నామినేషన్‌ సంద‌ర్భంగా పార్టీ చీఫ్‌ రామచందర్‌రావు – ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి మంగళవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి హైలం…

సీఎంకు మంత్రి సీత‌క్క దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 21ః దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌సరి అన‌సూయ సీత‌క్క‌. ఈ సంద‌ర్భంగా  సీఎం కుటుంబ సభ్యుల‌కు ఆమె దీపావ‌ళి శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…