Category తెలంగాణ

కేంద్ర జాబితాలో లేని 40 బీసీ కులాలు

– జనగణనలో వాటిని కూడా చేర్చేలా చూడాలి – సీఎస్‌ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4:  రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్‌ 9 ‌వరకు గృహాల నమోదు జరగనుంది. ఆ తర్వాత జనాభా గణన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు…

99 రోజులపాటు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4:  మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధ‌వారం సాయంత్రం…

14న రామస్వామి మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

– తుది దశకు చేరుకున్న పనులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 4: హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ హౌసింగ్…

ఐహెచ్ ఆర్‌సీ రాష్ట్ర కార్యదర్శిగా రాంధన్ నాయక్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఐహెచ్ఆర్‌సీ) రాష్ట్ర కార్యదర్శిగా నెనావత్ రాంధన్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు డెన్మార్క్‌లోని అంతర్జాతీయ పరిపాలనా కేంద్రం నుండి ఈనెల 1న ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాంధన్ నాయక్ సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందినవారు. గ్రామీణ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా…

మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వండి

– ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు మంద కృష్ణ మాదిగ లేఖ వరంగల్‌,‌ ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: రాజ్యసభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో…

పరకాల మా అడ్డా

– సురేఖ అక్కడి నుంచే పోటీ చేస్తారు: కొండా మురళి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: పరకాల త‌మ‌ అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ అక్కడి నుంచే పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఆయ‌న‌…

జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే సుమన్‌ విడుదల

– క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక గూండాగిరీ – మీడియా ముందు బాల్క సుమన్‌ ఆరోపణలు ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆదిలాబాద్‌ ‌జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ‌సహా బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై పెట్టిన అక్రమ కేసులో…

బీఎల్‌ఆర్‌ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో మెడికోల‌కు ఆర్థిక సాయం

– ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బండారి బండారి ల‌క్ష్మారెడ్డి ఉదారత – కేటీఆర్ చేతుల మీదుగా చెక్కుల అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్…

సింగూర్ డ్యామ్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

– స్వయంగా డ్యామ్‌ను సందర్శిస్తా – భూసేకరణకు రూ.5000 కోట్లు – జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి – పాలెం వాగు ప్రాజెక్టు గేట్లు, రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా – ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షించండి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 సింగూర్ డ్యామ్…