Category తెలంగాణ

మేడారం అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి పనులు పూర్తి చేసే విధంగా రాత్రింబవళ్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో వేయేండ్ల వరకు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ…

రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు

– హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌రాష్ట్రంలోరాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ ‌హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల్లో భారీ…

సంతుష్టీకరణ రాజకీయాలు vs అభివృద్ధి రాజకీయాలు

 – ఉప ఎన్నికను అభివర్ణించిన డాక్టర్‌ లక్ష్మణ్‌ – కాంగ్రెస్‌ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి – కొన‌సాగుతున్న‌బీఆర్‌ఎస్‌ తరహా ఆటలు – దీపక్‌ రెడ్డిని గెలిపించాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తెలంగాణలో జరుగుతున్న రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ…

పదేళ్లపాటు బందిపోట్లలా రాష్ట్రాన్ని దోచుకున్నారు

– బావాబామ్మర్దుల తీరుపై మండిపడ్డ అద్దంకి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బీఆర్‌ఎస్‌ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్లలాగా దోచుకున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ అంద్దంకి దయాకర్‌ విమర్శించారు. వారు ఇంత దిగజారి మాట్లాడతారా అని నిలదీశారు. బావాబామ్మర్దుల నస భరించాల్సిన దుస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులకు…

కాంగ్రెస్‌ పాల‌న‌లో దిగజారిన గురుకులాల పరిస్థితులు

– ఇప్పటివరకు వందమంది విద్యార్థుల మృతి – బీఆర్‌ఎస్‌ హయాంలో పురోగతి – అయినా స్పందించని సర్కార్‌: కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బీఆర్‌ఎస్‌ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. అదే కాంగ్రెస్‌ పాలనలో గురుకుల పాఠశాలలస్థాయి దిగజారిందని ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. రెండేండ్లలో…

చిరంజీవి డీప్‌ఫేక్‌ కేసు

– త్వరలోనే ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేస్తాం – నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: మెగాస్టార్‌ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్‌ఫేక్‌ కేసులో విచారణ చేస్తున్నట్లు నగర సీపీ సజ్జనార్‌ తెలిపారు. చిరంజీవి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఆయన…

కాంగ్రెస్‌ వచ్చాక ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణం

– హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలి – జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్‌కు బుద్ధొస్తది – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం – ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్‌కు ఆటో ప్రయాణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి…

నగరాభివృద్ధిలోి కాంగ్రెస్‌ పాత్ర‌ ఘ‌నం

– కృష్ణకాంత్‌ పార్కులో మంత్రి సీతక్క ప్రచారం – నవీన్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: పిల్లల ఎదుగుదలలో తల్లి పడే తపన, తండ్రి పడే కష్టం ఎంత ఉంటుందో హైదరాబాద్‌ ఎదుగుదలలో కాంగ్రెస్‌ కష్టం అంతే ఉందని పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ…

ప‌త్తిలో తేమ 12 శాతం మించొద్దు

– రైతులకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తమ పంటను మార్కెట్‌ యార్డుకు లేదా జిన్నింగ్‌ మిల్లుకు అమ్ముకోవడానికి తీసుకొచ్చేందుకు ముందు పత్తిలో తేమ 12శాతం మించకుండా చూసుకోవాలని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. 12 శాతం మించినట్టయితే కనీస మద్ధతు ధర పొందే అవకాశం…