Category తెలంగాణ

తేమ శాతం 20 ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి

– కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల విజ్ఞప్తి – పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ.. 1623 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు – ‘రైతు నేస్తం’లో రైతుల సందేహాలు నివృత్తి చేసిన మంత్రి – మొంథా తుఫాన్‌తో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మొంథా తుఫాన్‌ కారణంగా పత్తి రైతులు అప్రమత్తంగా…

అన్ని రంగాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం

– హస్తం గుర్తుకు ఓటు వేయాలి – బోరబండ అన్నా నగర్‌లో మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అన్ని రంగాల్లో హైదరాబాద్‌ అభివృద్ధికి, విస్తరణకు కృషి చేసిన కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బలపరచాలని, చేయి గుర్తుకు ఓటేసి అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల…

హారీష్‌రావు తండ్రి మరణం పట్ల రామచందర్‌రావు సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి హరీష్‌ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హరీష్‌ రావు కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి దుద్దిళ్ల సంతాపం ఎమ్మెల్యే హరీష్‌ రావుకు…

బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆటోవాలాలకు అన్యాయం

– బోరబండలో మంత్రి సీతక్క ఆటో ప్రయాణం – చేయి గుర్తుకు ఓటెయ్యాలని ఆటో డ్రైవర్‌కు విజ్ఞప్తి – కాంగ్రెస్‌ను గెలిపిస్తామని చెప్పిన ఆటో డ్రైవర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని…

దివ్యాంగులనూ మోసం చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: దివ్యాంగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులతో సమావేశమయ్యారు. తమ సంక్షేమం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. రూ.4 వేల…

హరీశ్‌రావుకు పితృవియోగం.. సీఎం సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని సీఎం రేవంత్‌ భగవంతుడిని ప్రార్థించారు. హరీష్‌ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

విధుశేఖర భారతీస్వామిని దర్శించుకున్న రామచందర్‌

– నల్లకుంట శంకరమఠంలో ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: నల్లకుంటలో ఉన్న శృంగేరి శంకర మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శారదాంబ అమ్మవారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీ శ్రీ విధు శేఖర భారతీ సన్నిధానం వారిని దర్శింకున్నారు. వారి దివ్య ఆశీర్వాదాలు…

మాజీ మంత్రి హరీష్ రావు కు పితృ వియోగం…

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మంగళ వారం తెల్లవారు జామున 3 గం ల ప్రాంతంలో కన్ను మూసారు. వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని హరీష్ రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది . వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్…

రాహుల్‌ను విమర్శించే స్థాయి నీదికాదు

– హరీష్‌ ‌రావుకు మంత్రి పొన్నం గట్టి సమాధానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్‌ ‌రావుకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు.  ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమదని చెప్పారు. కేబినెట్‌ ‌పై హరీశ్‌…