Category తెలంగాణ

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

– మహిళా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ చౌరస్తా మహిళా కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంక్‌లతోపాటు సౌర విద్యుత్‌…

నడుములోతు కంకరలో కూరుకుపోయిన టీచర్‌

– బ‌స్సు ప్ర‌మాదంలో విషాద గాథ‌లు ఎన్నెన్నో రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3:  బ‌స్సు ప్ర‌మాదంలో విషాద గాథ‌లు ఎన్నెన్నో. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొన‌గా కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతిచెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. తోలకట్టలోని…

మధ్యాహ్న భోజనం తయారీకి గ్రీన్‌ ఫీల్డ్‌ కిచెన్‌

– భూమి పూజకు రావాలని సీఎంకు ‘అక్షయ పాత్ర’ ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. పౌండేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని కలిశారు. నవంబర్‌ 14వ తేదీన కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌…

దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి

– తేమ పేరుతో మోసం చేస్తున్నారు – జిల్లా పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వేరే దిక్కు…

బస్సు ప్రమాదం దురదృష్ణకరం

– గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం – మీర్జాగూడ ప్రమాదస్థలిలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వికారాబాద్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.…

కాళేశ్వరం కమీషన్‌ సొమ్ముతో బీఆర్‌ఎస్‌ కుట్ర

– కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నాలు – 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి సంపాదించిన రూ.లక్ష కోట్లతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు తమ ప్రజాప్రబభుత్వాన్ని కూలదోయడానికి పన్నాగాలు పన్నుతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌…

ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ అవసరం

– విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు – రవాణా శాఖాధికారులతో మంత్రి పొన్నం జూమ్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని, అందరూ సమర్థవంతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో…

సమస్యలపై అవగాహనకు లఘు చిత్రాలు దోహదపడాలి

– అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో డిసెంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.…

కేంద్ర మంత్రిని కలిసిన కడ్తాల విద్యుత్ లైన్ బాధిత రైతులు

– న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్…