Category తెలంగాణ

హస్తకళలను పరిరక్షించాలి

– సంస్కృతి, పదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎగ్జిబిషన్‌ – కళాకారులకు రాష్ట్రస్థాయి అవార్డులతో సన్మానం – గాంధీ శిల్ప బజార్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎగ్జిబిషన్‌లు నిలుస్తాయని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

కొల్లూరు కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

– విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత: పొంగులేటి  – సంక్రాంతినాటికి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కొల్లూరు కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి…

కాలేజీ దుస్థితి, ప్రిన్సిపాల్‌పై సీఎంకు త్వరలో నివేదిక

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ చిన్నారెడ్డి – షాద్‌నగర్‌ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ – విద్యార్థినులతో కలిసి భోజనం షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నాగర్‌ కర్నూల్‌ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల స్థితిగతులపై, ప్రిన్సిపాల్‌ వ్యవహారంపై సమగ్రంగా నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి…

మెడికల్‌ ‌పీజీ విద్యలో 85శాతం లోకల్‌ ‌విద్యార్థులకే

– జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 3: రాష్ట్రంలో మెడికల్‌ ‌పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318…

టిప్పర్‌ ‌వేగమే కొంప ముంచింది

– బస్సు డ్రైవర్‌ ‌తప్పిదం లేదు – ప్రకటన విడుదల చేసిన ఆర్టీసి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 3: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని తెలిపింది. రోడ్డు మలుపులో…

ప్రైవేట్ కళాశాలల బంద్ విజయవంతం

– ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్/కాళోజీ జంక్షన్ ప్రజా తంత్ర, నవంబర్ 3: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ కళాశాలలు ఫీజు -రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ స్వచ్ఛందంగా బందు పాటించాయి. ఫెడరేషన్ ఆఫ్ -తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు -రియంబర్స్మెంట్ నిధులను…

చేప‌లు తింటే ఆరోగ్య‌ లాభాలు ఎన్నో

– అధికారులు ప్ర‌చారం చేయాలి – చేప‌ల ఉత్ప‌త్తి పెంచాలి – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: చేపలు తిన‌డం వల్ల జరిగే ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాల‌ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి  అన్నారు.సోమవారం నాడు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32…

కేర్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో డ‌యాబెటిస్‌పై అవ‌గాహ‌న‌

– మధుమేహం మ‌న‌సునూ ప్ర‌భావితం చేస్తుంది – మాన‌సిక ఒత్తిడికి కార‌ణం – స‌రైన సంర‌క్ష‌ణ‌తో అదుపులో డ‌యాబెటిస్ – 14న ప్ర‌పంచ మ‌ధుమేహ దినోత్స‌వం – నెల‌ రోజుల‌పాటు కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: హైదరాబాద్‌ వ్యాప్తంగా నెల రోజులపాటు కేర్‌ హాస్పిటల్స్ యాజ‌మాన్యం డయాబెటిస్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహాన్ని…

ధ‌ర్మ‌పురి ఆల‌య స‌మ‌గ్రాభివృద్ధి

– గోదావ‌రి పుష్క‌రాల‌కు ఏర్పాట్లు – ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ రివ్యూ స‌మావేశం – పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3:  జగిత్యాల జిల్లా  ధ‌ర్మ‌పురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావ‌రి పుష్క‌రాల నాటికి…