Category తెలంగాణ

ఉద్యోగుల సమస్యలు తీర్చకపోతే ఉద్యమం

– రెండు దశల్లో ధర్నాలు – 26 నెలలుగా పీఆర్సీ, ఐదు డిఏలు పెండింగ్‌ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎఫ్‌ నోటీస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో రెండు దశల పోరాట కార్యక్రమాన్ని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో చేపడతామని…

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మరోమారు వర్షం

– తడిసిపోయిన పత్తి, వరి – హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం హైదరాబాద్‌/‌వరంగల్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు దంచికొట్టాయి. మంగళవారం ఉదయం నుంచి కుండపోత వాన కురిసింది. వరంగల్‌ ‌నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు…

 ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తుల వెల్లువ‌

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 4 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 238 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, రెవెన్యూ శాఖకు సంబంధించి 46, మున్సిపల్ శాఖకు 23, ఇందిరమ్మ ఇండ్ల కోసం 67, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు…

ఫిన్‌ టెక్‌ గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌

– రీసెర్చ్‌, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫాంగా గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ – డాయిష్‌ బోర్స్‌ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ(ఫిన్‌ టెక్‌)కి అత్యంత కీలకమైన గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ…

అంత‌ర్జాతీయ క్రీడ‌ల‌కు వేదిక‌గా హైద‌రాబాద్‌

– ప్ర‌భుత్వ నిరంత‌ర ప్రోత్సాహం – క్రీడా మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్‌ వేదికగా మారుతోందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…

యాదగిరిగుట్ట నిత్యాన్నదాన పథకానికి భారీ విరాళం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. రూ.8 లక్షలను, గరుడ ట్రస్ట్‌కు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షల చెక్కులను ఆలయ ఇన్‌చార్జి ఈవో రవికి హన్మకొండ వాస్తవ్యుడు ఏపూరు శ్రవణ్‌ కుమార్‌ మంగళవారం అందజేశారు. ఈ…

మరోమారు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సోమవారం స్వల్పంగా పెరిగి రూ.1.23 లక్షల మార్కు దాటిన బంగారం ధర మంగళవారం మళ్లీ దిగొచ్చింది. గుడ్‌ ‌రిటర్నస్ ‌వెబ్‌సైట్‌ ‌ప్రకారం, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్‌ 10 ‌గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గి…

జూబ్లీహిల్స్‌లో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం 

– మంత్రి పొంగులేటి సమక్షంలో భారీగా కాంగ్రెస్‌లో చేరికలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అనవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించబోతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఓమ్‌ నగర్‌ చర్చి…

గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్‌ ఐలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం పాల్గొన్నారు. రెహమత్‌ నగర్‌, బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఉన్న ఆరు బూత్‌లలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.…