Category తెలంగాణ

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

వెంటనే తెలంగాణ భవన్‌లో లెజిస్లేచర్‌ ‌పార్టీ సమావేశం సమావేశాలపై సర్వత్రా ఆసక్తి తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. నేడు జరిగే కేబినేట్‌ ‌భేటీ, తరవాత పార్టీ లెజిస్లేచర్‌ ‌సమావేశంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. శనివారం ఉదయం ప్రగతి…

ఉచితాలు వొద్దంటున్న బిజెపికి బుద్ధి చెప్పాలి

పెన్షన్లు ఎందుకు ఇవ్వొద్దో ప్రశ్నించండి• ప్రజలకు సంక్షేమం కోసం పాటు పడడం ఉచితమా? బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌ ‌జిల్లాలో పెన్షన్ల పంపిణీ నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం : తూప్రాన్‌లో వెజ్‌, ‌నాన్‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ఉచితాలు…

బిసి యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం ప్రతి ఏటా 300 మందికి అవకాశం-వీటిలో 30 సీట్లు ఇబిసిలకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భరోసా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 02 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా, సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి…

పక్క రాష్ట్రాల్లో దుబారా చేయడం కాదు

ఇక్కడి అమర జవాన్లను కూడా ఆదుకోవాలి జవాన్‌ ‌యాదయ్య కుటుంబానికి సాయం మరిస్తే ఎలా సీఎం కేసీఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్లను కూడా సీఎం కేసీఆర్‌ ‌తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పీసీసీ ప్రెసిడెంట్‌, ఎం‌పీ…

తెలంగాణలో ఒంటరిగానే పోటీ

‌బీహార్‌ ‌పర్యటనలో అభాసుపాలు రాష్ట్రంలో పాలన చేతగాక బీహార్‌ ‌వెళ్లాడన్న బిజెపి నేత లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణలో చెల్లని రూపాయి బీహార్‌లో చెల్లుతుందా అని బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇం‌ట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్న…

హామీలను కెసిఆర్‌ అమలు చేయాలి

మోకాళ్లపై నిరసనలు చేపట్టిర విఆర్‌ఎలు రంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ ‌చేశారు. శంషాబాద్‌ ‌మండల వీఆర్‌ఏల నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఆర్‌ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలు సమ్మెలో ఉన్నప్పటి నుండి…

మన మునుగోడు..మన కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ ‌లిస్ట్ ‌విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌మునుగోడు  ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌  ‌పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ ‌పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన…

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యటనకు ప్లాన్‌ ‌చేస్తున్నారని…

రాష్ట్ర పరువు తీస్తున్న కెసిఆర్‌

‌కెసిఆర్‌ను పట్టించుకోని నితీశ్‌ ‌కుమార్‌ ‌బిజెపిని తిట్టడానికే రాష్ట్రాల పర్యటనలు తెలంగాణలో ఆయనను సాగనంపడం ఖాయం కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమనే పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్‌.. ‌బీహార్‌ ‌పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడు తున్నారు.…